ఓ కుటుంబం దైవదర్శనం కోసం తిరుపతికి వెళ్లి సంతోషంగా దేవుడిని దర్శించుకుంది. అనంతరం తిరుగు ప్రయాణంలో రైలులో వస్తుండగా స్టేషన్లో ప్రమాదవశాత్తు కిందపడి కళ్లెదుటే తల్లి మృతి చెందింది.
హనుమకొండ, వరంగల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం క్రాస్కంట్రీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను తెలంగాణ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రంలో ఈ నెల 14న నిర్వహించ తలపెట్టిన అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని
ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోవిందాద్రి ఉత్సవమూర్తుల ఉపాలయంలో ఆదివారం సామూహిక అనఘాష్టమి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. 27వ డివిజన్ గోవిందరాజులస్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థాని�
ఇటీవల ఆర్థిక సమస్యలతో స్వర్ణకారుడు ఉప్పుల సతీశ్-స్రవంతి దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో అనా థలైన ఇద్దరు చిన్నారులకు కుటుంబసభ్యుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ బీ గోపి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో అధికారులు, మిల్లర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
విద్యార్థులు సోదరభావంతో మెలగాలని ఏసీపీ గిరికుమార్ అన్నారు. ఫార్మసీ కోర్సుల్లో నూతన ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉర్సు బైపాస్ రోడ్డులోని తాళ్ల పద్మావతి కళాశాలలో చైర్మన్ తాళ్ల మల్లేశం ఆధ్వర్యంలో �
మండలంలోని లక్నెపల్లి గ్రామ శివారు బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి మంద శ్రీధర్కు కల్పఆచార్య
ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై బల్దియా గ్రీవెన్స్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రతి గ్రీవెన్స్ మారిదిగానే ఈ సారి సైతం టౌన్ ప్లానింగ్ విభాగంపై సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. కాలనీల్లో కనీస వ