గ్రామ పంచాయతీల్లో పూర్తిస్థాయి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు మాన్యువల్గా జారీ చేస్తున్న అన్ని రకాల సర్టిఫికెట్లు, రసీదులు, రిజిస్టర్లు ఆన్లైన్ ద్వారా జారీ చేయనున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్పర్తి మండలంలోని నాగారం పెద్ద చెరువులో ఎమ్మెల్యే ఆదివా�
ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు రైతులు సాగు చేసిన వరి పంట వివరాల
నాడు అంతా దుర్భిక్షం.. పాలకుల పట్టింపులేక వాగులు వట్టిపోగా, చెరువులు, కుంటల్లో చుక్కనీరు లేక పంట భూములు బీళ్లుగా మారాయి. వాటినే నమ్ముకున్న రైతులు ఉపాధి లేక వలసబాట పట్టారు.
సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ శ్వాసపై ధ్యాస నిలిపితే సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చనని నేరెళ్ల వేణుమాధవ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ నేరెళ్ల శోభావతి అన్నారు.
లక్నవరంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. వేలాడే వంతెనలపై నడుస్తూ బోటింగ్ పాయింట్కు చేరుకున్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. ఆదివారం ఉదయం 10:30గంటలకు నిర్వహించే ఈ పరీక్ష కోసం జిల్లాకేంద్రంలో 27 సెంటర్లను కేటాయించగా 9,716 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
పట్టణ ప్రగతి, నగర బాటలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు.
రాష్ట్రస్థాయి గిరిజన విద్యార్థుల క్రీడా పోటీలకు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలోని కొమురంభీం స్టేడియం సిద్ధమవుతోంది. ఈ నెల 18 నుంచి 20వరకు జరిగే మూడు రోజుల క్రీడా పండుగ నిర్వహణకు ఏటూరునాగారం ఐటీడ�
జిల్లాలో ఈ నెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్సామ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నార�
తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చిన ప్రసిద్ధ కవుల గొప్పదనం భావితరాలకు తెలిసేలా రాష్ట్ర సర్కారు విశేష కృషిచేస్తున్నది. తెలుగు సాహిత్యంలో అక్షర సేద్యం చేసిన బమ్మెర పోతన, తెలుగులో తొలి కవిగా ప్రఖ్యాతిగాంచిన