సీఎం కేసీఆర్ త్వరలోనే మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. సోమవారం ఆమె జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మా�
దేశ రాజకీయాల్లో మార్పు తథ్యమ ని, అది సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. మరిపెడ మున్సిపల్ కేంద్రంలో సోమవారం ఆమె ఎమ్మెల్యే రెడ్యానాయక్తో కలిసి పలు అభివ
ఒకే దేశం.. ఒకే విధానం అంటూ ప్రగల్భాలు పలుకుతూ.. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై ఆరేళ్లుగా నాన్చుతున్న కేంద్రంలోని బీజేపీ.. గిరిజన ద్రోహిగా మారిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్
ఏజెన్సీలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే ఏటూరునాగారంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం, డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేసిందని గిరిజన స్త్రీ శ�
గిరిజన పక్షపాతి సీఎం కేసీఆర్ అని జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిం దు పేర్కొన్నారు. గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంపును హర్షిస్తూ లండాడి ఐఖ్య వేదిక (లైవ్) ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ వి గ్ర�
సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలను పురస్కరించుకొని వరంగల్ నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆట స్థలాల్లో చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంతో రుణపడి ఉన్నామని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ అన్నారు. గిరిజనులకు 6 నుంచి 10 శాతానికి రిజర్వేషన్ పెంచి జీవో జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలోని
జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు, అర్చకులు అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి విశేష పూజలు అందిస్తున్నారు.