గిరిజన పక్షపాతి సీఎం కేసీఆర్ అని జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిం దు పేర్కొన్నారు. గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంపును హర్షిస్తూ లండాడి ఐఖ్య వేదిక (లైవ్) ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ వి గ్ర�
సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలను పురస్కరించుకొని వరంగల్ నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆట స్థలాల్లో చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంతో రుణపడి ఉన్నామని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ అన్నారు. గిరిజనులకు 6 నుంచి 10 శాతానికి రిజర్వేషన్ పెంచి జీవో జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలోని
జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు, అర్చకులు అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి విశేష పూజలు అందిస్తున్నారు.
కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లో త్వరలో పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి తెస్తామని ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. హాస్పిటల్లో గురువార
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు గురువారం
ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు దిశానిర్దేశనంలో సీఎండీ శ్రీధర్ పర్యవేక్షణలో సింగరేణి సంస్థ ప్రగతి పథంలో దూ సుకుపోతున్నది. ఉద్యోగులు, కార్మికులు, యూనియన్ నాయకుల సమష్టి కృషితో ఈ ఎనిమిదేండ్ల లో దేశంలో ఏ ప్�