అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం లో ఆమె 44 మ
గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
పల్లెల్లో ఆగమైన కులవృత్తులకు జీవం పోసి అనేక సంక్షేమ పథకాలతో వారికి చేయూతనిచ్చి ఆర్థిక భరోసానిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్తో దేశం అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తుందని కుల సంఘాలు నాయకులు స్పష్టం చేశారు.
జిల్లావ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయాన్నే తలంటు స్నానాలు ఆచరించి పూలను సేకరించిన మహిళలు.. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు.
నర్సంపేట నియోజకవర్గానికి మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాల మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు.
వలస జీవులతో నిండిపో తున్న నగరాల్లో సొంత ఇళ్లు లేని వారు మరణిస్తే అంతి మ సంస్కారాలతోపాటు కర్మకాండలు చేయడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అలాంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన
తెలంగాణ పండుగల ఖ్యాతి విశ్వవ్యాప్తం సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణకు ప్రపంచంలోనే గుర్తింపు వచ్చింది. రాష్ట్ర పండుగల విశిష్టత అందరికీ తెలిసింది. అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఆడబిడ్డ సంతోషంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ చీరలు పంపిణీ చేసి వారి ఆత్మబంధువుగా నిలిచారని జడ్పీవైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ అ�
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు, అధ్యాపకులు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా తీ
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు