తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఆడబిడ్డ సంతోషంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ చీరలు పంపిణీ చేసి వారి ఆత్మబంధువుగా నిలిచారని జడ్పీవైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ అ�
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు, అధ్యాపకులు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా తీ
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు
చారిత్రక ఓరుగల్లును ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. భద్రకాళి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన శరన్నవరాత్రి ఉత్సవా
జిల్లాలో పలు ప్రైవేట్ ఆసుపత్రులు మెడికల్ మాఫియాగా మారి నిలువుదోపిడీ చేస్తున్నాయి. ఆయా హాస్పిటళ్లకు రోగులను పంపేందుకు యాజమాన్యాలు జిల్లా వ్యాప్తంగా పీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి
రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఇటీవల బుర్ర రమేశ్గౌడ్ శుక్రవ
దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాలన్నా సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ధార్మికవేత్తలు వేనోల్లా కోరుతున్నారు. యజ్ఞయాగాదులను చేపట్టిన నిజమైన ధార్మికుడిగా స�
ఆరుగురు గంజాయి స్మగ్లర్లపై మడికొండ పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. మడికొండ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలోని గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ను పది శాతానికి పెంచగా, కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే కుట్ర చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.