కేంద్రం ప్రభుత్వ పథకాల పరిధిలో పనిచేస్తున్న ఆశ కార్యకర్తల గోడును సాక్షాత్తూ కేంద్రమంత్రే పట్టించుకోలేదు. పట్టణ ఆరోగ్య కేంద్రం సందర్శనకు వచ్చిన సందర్భంగా కేంద్ర మంత్రిని వేతనాలు పెంచాలని కోరిన సీవో, ఆశ
ఎనిమిదేళ్ల క్రితం అనుమతుల్లేకుండా ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన ఇళ్ల క్రమబద్ధీకరణకు సర్కారు కసరత్తు చేపట్టింది. జీవో 59 అనుసరించి అందిన దరఖాస్తుల ఆధారంగా అధికారులు జిల్లాలో వెరిఫికేషన్ నిర్వహిస్తున్నా�
నర్సంపే ట రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లోని గ్రామాలకు బుధవారం నర్సంపేటలోని గోదాము నుంచి బతుకమ్మ చీరెలను తరలించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం సంపత్రావు చెప్పారు. గురువారం ఎను �
‘గత ప్రభుత్వాల హయాంలో పట్టణాల్లోని క్రీడామైదానల్లోనూ సరైన సౌకర్యాలు ఉండకపోయేవి. ఇక మారుమూల ప్రాంతాలను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. సరైన ప్రోత్సాహం లేక జాతీయ, అంతర్జాతీయ పోటీలకు క్రీడాకారులు వెళ్లల
ప్రభుత్వ సహకారంతో బతుకమ్మ, దసరా ఉత్సవాలు అదిరేలా ఏర్పాట్లు చేస్తా మని కలెక్టర్ గోపి అన్నారు. మంగళవారం ఉర్సు రంగ లీల మైదానంలో పలు శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
తమ కొడుకు క్షేమంగా ఇంటికి వస్తాడనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ నెల 18న మండల కేంద్రంలో కనిపించకుండా పోయిన బాలుడు మంగళవారం వ్యవసాయబావిలో శవమై తేలాడు.
తెలంగాణలోని చారిత్రక కట్టడాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తింపు తేవడంతో పాటు అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఆదివారం అట్టహాసంగా ముగిశాయి. వేడుకల చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కళాకారులు తమ ఆటాపాటలతో హోరెత్తించారు.