తిలకించి తరించిన భక్తులు హాజరైన ఎమ్మెల్యే సతీమణి చల్లా జ్యోతి గీసుగొండ, మార్చి 14 : కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం సోమవారం రాత్రి అంగరంగా వైభవంగా జరిగింది. స్వామివారికి ఉదయం నిత్యహోమం, ధ్వజారోహనం, బ�
బహుళార్థ సేవా కేంద్రాల ఏర్పాటుకు రుణాలు రెండో విడుతలో భాగంగా చెక్కులు అందజేసిన డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు సుబేదారి, మార్చి14: 15 ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాల్లో బహుళార్థ సేవా కేంద్రా ల ఏర్పా�
హనుమకొండ/వరంగల్, మార్చి 14: రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వ కుంట్ల తారక రామారావును కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్రాజు యాదవ్ సోమవారం కలిశారు. కుడా చైర్మన్గా నియమితులైన సందర్భంగా �
ఖిలావరంగల్, మార్చి 14: బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన అగ్రి హ్యాకథాన్కు అపూర్వ స్పందన లభించింది. వ్యవసాయ ఆవిష్కర్తలు, పరిశోధకులు, స్టార్టప్ల కు తెలంగాణ ప్రభుత్వ రీచ్, వాగ్�
ఎనుమాముల మార్కెట్లో పత్తి క్వింటాల్కు రూ. 10,210.. కేసముద్రం ఏఎంసీలో రూ. 10,269 కాశీబుగ్గ/కేసముద్రం, మార్చి 14 : వరంగల్ ఎనుమాముల, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ల లో సోమవారం తెల్లబంగారానికి రికార్డు స్థాయి లో ధర పలికి�
అన్ని ప్రభుత్వ బడుల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు : కలెక్టర్ గోపి హైదరాబాద్ నుంచి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్ మీటింగ్ కరీమాబాద్, మార్చి 14 : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే �
ఒకరిని కాపాడబోయి ఒకరు చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన దుగ్గొండి మండలం రంగాపురం గ్రామ శివారు రాళ్లకుంట చెరువులో ఆదివారం జరిగింది.
పీఎం స్వానిధి పథకం అమలులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందువరుసలో ఉంది. ఇందులో భాగంగా వీధి వ్యాపారులకు రుణాలు, ఇతర పథకాలు అందించడంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణ
ప్రధాని మోదీ దేశానికి పట్టిన పీడ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షాపతి అని ఆయన పేర్కొన్నారు.
సొంతూరుకు చేరుకున్న పార్థివదేహం నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో ఏర్పాట్లు పూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే పెద్ది నర్సంపేట రూరల్, మార్చి 13 : ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి అంత్యక్రి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కాశీబుగ్గలో తెలంగాణ జాగృతి వరంగల్ తూర్పు ఇన్చార్జి పెండ్యాల సోనీబాబు, మరి చందర్ ఆధ్వర్యంలో నిర్వహిం
తొలితెలుగు కవయిత్రి మొల్ల జయంతి వేడుకలలు ఆదివారం జరిగాయి. వర్ధన్నపేట మండలకేంద్రంలో కుమ్మరి కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘం నాయకులు నాంపెల్లి వెంకన్న,