మట్టి మనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాలను ఇతివృత్తాలుగా చేసుకొని ఆయన రచించిన అనేక గేయాలు ఎందరి గుండెలనో తట్టాయి. సినీ రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి సుమారు పన్నెండేళ్ల ప్రస్థానంలో వెయ్యికి పైగా రాసిన �
ఇన్నాళ్లు మూసి ఉన్న కోచింగ్ సెంటర్లు ‘ఉద్యోగ ప్రకటన’తో మళ్లీ తెరుచుకున్నాయి. కొలువులపై కొండంత ఆశ, ఆత్మవిశ్వాసంతో శిక్షణ కోసం వచ్చి చేరుతున్న యువతతో కేంద్రాలు కళకళలాడుతున్నాయి.
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు.ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి.
సీసీరోడ్లతో మారుతున్న రూపురేఖలు తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ నర్సంపేటరూరల్/రాయపర్తి, మార్చి 12: ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో గ్ర�
నేత మగ్గాలు, దర్రీస్ పరిశీలన కొత్తవాడను సందర్శించిన కర్నాటక విద్యార్థులు పోచమ్మమైదాన్, మార్చి 12: చేనేత ఉత్పత్తులకు నిలయమైన కొత్తవాడను కర్నాటకు రాష్ర్టానికి చెందిన పలువురు విద్యార్థులు శనివారం సందర్�
క్రీడల్లో రాణిస్తే యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న కాకతీయ బ్యాడ్�
దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణ ఏర్పాటు లక్ష్యాన్ని నెరవేర్చేలా ఏకంగా 80వేల పోస్టుల భర్తీకి సమాయత్తమైంది. త్వరలోనే వరుస
దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదంపై యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. ‘బీసీ అస్తిత్వ సాహిత్యం-సమాలోచన’ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును తెలుగు వి
షేర్ మార్కెట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న కిలాడీ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 50 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ల్యాప్టాప్లు, స్వైపింగ్ మిషన్, 8 సెల్ఫోన్లు, చెక్బుక్, క్రెడిట్కార్�
రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్పై జపాన్ దేశానికి చెందిన జైకా సంస్థ ప్రతినిధి సర్వే నిర్వహించారు. శుక్రవారం వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లోని పలు గ్రామాల రైతుల�
ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి బయోమెట్రిక్ ఆధారంగా వేతనాలు గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య ప్రజారోగ్యం, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం మంకీఫుడ్ కోర్టు పరిశీలన వరంగల్, మార్చి 11: స్వచ్ఛ ఆటోలకు వెహ
జిల్లాలో దళితబంధు పథకం తొలివిడుత లబ్ధిదారుల ఎంపిక అమలుపై నియోజకవర్గం వారీగా అవగాహన సదస్సులు ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో పూర్తి బ్యాంకుల్లో లబ్ధిదారుల పేర ఖాతాలు ఓపెన్ యూనిట్ల అందజేతకు ఐదు గ్రౌం�
ఉద్యోగ ప్రకటనపై రెండో రోజూ సంబురాలు వెల్లువెత్తాయి. రికార్డు స్థాయిలో 80వేలకు పైగా కొలువులు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా, ఆయనఫ్లెక్సీలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం పాలాభిషేక
ఉద్యోగ ప్రకటనతో యువత కసరత్తు మొదలుపెట్టింది. తమ కలను సాకారం చేసుకునేందుకు పుస్తకాలతో కుస్తీ పడుతోంది. రికార్డు స్థాయిలో పోస్టులు భర్తీ కానుండడంతో ప్రిపరేషన్ కోసం ఉద్యోగార్థులు లైబరీల బాటపడుతున్నారు.