గ్రామీణ మహిళల సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలో సెర్ప్ ఉద్యోగులు ఎమ్మెల్యే సమక్షంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేక�
పాకాలకు గోదావరి జలాలు తీసుకువచ్చి తన కలను సాకారం చేసుకు న్నానని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అ న్నారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే టీఆర్ఎ స్ నాయకులతో కలిసి కీర్యతండా శివారులోని ద బ్బవాగు వద
2019-20 ఆర్థిక సంవత్సరం వానకాలం గ్రామాల్లో రైతుల నుంచి నేరుగా మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధా న్యాన్ని సీఎంఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైస్మిల్లర్లకు కేటాయించింది. ఈ ధాన్యం పొందిన రైస్మిల్లర్లలో ఆరు మిల్లు�
కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సౌత్ జోన్ స్థాయి ఖోఖో(మహిళా) పోటీలు నిర్వహిస్తున్నట్లు వీసీ తాటికొండ రమేశ్ వెల్లడించారు. ఈ నెల 17నుంచి 20 వరకు జరిగే క్రీడాపండుగపై విశ్వవిద్యాలయ సెనెట్ హాల్లో మంగళవారం ప
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం తెల్లబంగారం రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ పత్తికి రూ.10, 235 ధర పలికింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని జఫర్ గఢ్ గ్రామానికి చెందిన జింటబోయిన ప్
వివిధ కారణాలతో ఉపాధి పనులకు దూరమైన ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో జిల్లాలోని ఫీల్డ్అసి�
పదోతరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి అగ్ర స్థానంలో నిలువాలని కలెక్టర్ గోపి సూచించారు. మంగళవారం జక్కలొద్ది సమీపంలోని బిర్లా ఓపెన్మైండ్స్ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష లపై ప్రధాన�
ప్రపంచంలోనే అతి పురాతన కట్టడాల్లో ఒకటైన.. కాంబోడియా దేశంలోని అత్యంత ప్రాచీన అంగ్కోర్వాట్ దేవాలయాన్ని పోలి ఉన్న మన దేవునిగుట్ట జాతరకు ముస్తాబైంది. ములుగు జిల్లా ములుగు మండలం కొత్తూరు దేవునిగుట్టపై పు�
వరంగల్లోని జక్కలొద్ది వివాదాస్పద భూముల పై సమగ్ర విచారణ చేపడుతామని రాష్ట్ర మున్సిప ల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రక టించారు. జక్కలొద్ది గ్రామంలోని వివాదాస్పద భూములపై మంగళవారం శాసనసభలో వరంగ ల్ త
ఖానాపురం సొసైటీని వ్యాపారపరంగా విస్తరించనున్నట్లు ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ తెలిపారు. ఈమేరకు మంగళవారం సొసైటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఓడీసీఎంఎస్ చైర్�
మెప్మా, ఐకేపీల్లో పనిచేస్తున్న వీవోఏలు, ఆర్పీల సమస్య లను పరిష్కరించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. మంగళవారం అసెంబ్లీ బడ్జె ట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం లో ఎమ్మెల్యే
సూపర్ స్పెషాలిటీ దవాఖానలో డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులకు కష్టాలు తప్పడం లేదు. అధునాతన వైద్య పరికరాలు కలిగిన ఈ దవాఖానకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక�
నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు, అభిమానులు నాగుర్లపల్లిలో పూర్తయిన అంతిమ సంస్కారాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటాం : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నర్సంపేట ర�
ఆడుకుంటూ ఎస్సారెస్పీ కాల్వ వద్దకు వెళ్లిన నలుగురు చిన్నారులు సరదాగా ఈత కొట్టేందుకు కాల్వలోకి దిగుతుండగా తెగిన తాడు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఒకరి మృతి దవఖానకు తరలిస్తుండగా మరొకరు.. ఇద్దరు బాలికలను
చారిత్రక ఆలయాలకు నిలయం : వరంగల్ సీపీ తరుణ్జోషి కొమ్మాల జాతరలో పోలీస్ కంట్రోల్ రూం ప్రారంభం గీసుగొండ, మార్చి 14 : జిల్లాలో అత్యధిక దేవాలయాలు ఉన్నాయని, వరంగల్ దేవభూమి అని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్�