విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ‘కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్' ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్ కోటేశ్వర్రావు సూచించారు.
కేంద్రంపై టీఆర్ఎస్ మరోసారి పోరుబాట ఈ నెల 24, 25 తేదీల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు పిలుపునిచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీ ప్రభుత్వం మొత్తం వడ్లు కొనాలని డిమాండ్ రాష్ట్ర సర్కారు చర్యలతో పెరిగిన పంట
ప్రైవేట్ ధాటికి గోపతండా, పిచ్చిరాంతండా పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల సంఖ్య పట్టుబట్టి ఇంగ్లిష్ మీడియం ప్రారంభించిన ఉపాధ్యాయులు చుట్టుపక్కల తండాల్లో విస్తృత ప్రచారం గణనీయంగా పెరిగిన విద్యార్థుల సం�
రోజుకో కొత్త శిఖరానికి చేరుతున్న ఎర్రబంగారం ధర పత్తి క్వింటాల్కు రూ.10,720 వరంగల్ ఎనుమాముల మార్కెట్లో రికార్డుస్థాయి ధరలు కాశీబుగ్గ, మార్చి 21 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, దేశీరకం
వృద్ధులు, దివ్యాంగులు, మహిళల సమస్యల పరిష్కారానికి కృషి పోస్టర్ల ఆవిష్కరణలో కలెక్టర్ గోపి ఖిలావరంగల్, మార్చి 21: వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత హెల్ప్లైన్
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కారు బడుల్లో బోధన వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమం టీచర్లు శిక్షణను వినియోగించుకోవాలి జిల్లా పరీక్షల నియంత్రణ అధికారి సృజన్తేజ చెన్నారావుపేట, మార
గ్రేటర్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్య వరంగల్, మార్చి 21: నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్య సూచించారు. నగరంలోని పలు డివిజన్లలో జరుగుతున్�
త్వరలోనే పంట నష్టపరిహారం చెల్లిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన గత జనవరిలో మూడు రోజుల పాటు అకాల వర్షాలు వడగండ్ల విధ్వంసంతో జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతు వార
విద్యార్థి దశ నుంచే శాస్త్రవేత్తగా ఎదిగేందుకు ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) తోడ్పాటునందిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ప్రాధాన్యం కల్పిస్తూ యువికా-2022 పేరిట శిక్షణ కార్యక్రమానికి
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ వాగ్దేవి కళాశాలలో ‘నాలో నేను’ పుస్తక పరిచయ సభ నయీంనగర్, మార్చి 20: వృత్తికి సంబంధించి, జీవితంలో ఎదురైన అనుభవాలను సత్యాపథంగా గ్రంథస్థం చేస్తే.. ఆ గ్రంథం భ
కులాలు, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ ఆ పార్టీతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదు యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే బీజేపీ నేతలను రైతులు తరిమికొడుతరు సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర అభివృద్ధి విలేకర�
భవిష్యత్ అంచనాలకు తగినవిధంగా రూపొందించిన ప్రణాళికల ప్రకారం రాజీలేని అభివృద్ధి పరంపరను నిరంతరాయంగా కొనసాగిస్తామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 28వ డివిజన్ పరిధిలోని �
జనంతో కిక్కిరిసిన లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పరిసరాలు సెలవురోజు కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే చల్లా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు ఆదేశం గీసుగొండ, మ