దళితబంధు పథకం ద్వారా ఎంచుకున్న యూనిట్లలో లాభాలు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. గురువారం వరంగల్ కలెక్టరేట్లో దళిత బంధు గ్రౌండింగ్ కమిటీ, అలాగే జిల్లా పరిషత్లో ట్రాన�
మనోళ్లిద్దరిని కార్పొరేషన్ చైర్మన్ పదవులు వరించాయి. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మూడు కార్పొరేషన్లకు అధ్యక్షులను నియమించగా వీటిలో రెండు పదవులు వరంగల్ జిల్లాకు దక్కాయి.. తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ, �
4వ బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి కొనసాగుతున్న వాలీబాల్, క్రికెట్, బాస్కెట్బాల్ పోటీలు కరీమాబాద్, మార్చి 23 : ఆటలతో ఒత్తిడిని అధిగమించొచ్చని 4వ బెటాలియన్ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి అన్న
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఉద్యమ నిర్మాణానికి టీఆర్ఎస్ నాయకులు సన్నద్ధం అవుతున్నారు. ఏటా రైతులు పండించే రెండు పంటల వడ్లను కొనాలనే డిమాండ్తో పోరాడేందుక�
28న మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనుమతి రోజూ 60వేల మంది భక్తులకు అవకాశం ప్రతి ఒక్కరికీ జియో ట్యాగింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే క్యూలైన్లోకి.. 25న శివాలయం, 28న లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట ప్రారంభోత్సవాలు 28 నుం
కల్యాణలక్ష్మి పథకానికి మూల కారణమైన ఆ కుటుంబంలో ఆడబిడ్డ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పెళ్లి పెద్దగా మారారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే వివాహం జరిపిం
‘ఈ ఏడాది పత్తి, మిర్చికి డిమాండ్ ఉంటుంది. మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం ఉంది.. రైతులు గమనించి వీటిని సాగు చేయాలె.. మంచి లాభాలు పొందాలె.’ అని గత వానకాలం ఆరంభంలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్�
దేశంలోనే దమ్మున్న సెక్యులర్ లీడర్ కేసీఆర్ 40ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వమే.. మత విద్వేషాలకు కుట్రలు చేస్తున్న పార్టీలను తరిమికొట్టాలి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్ల�
భావితరాలకు అందించేందుకు కృషి చేయాలి జల వనరుల్లో మంచినీరు 0.03 శాతమే.. నీటిని పొదుపుగా వాడాలి పర్యావరణవేత్త ప్రొఫెసర్ ఠాగూర్ రతన్సింగ్ వరంగల్, మార్చి 22: ప్రకృతి ప్రసాదిత జలవనరులకు ప్రత్యామ్నాయం లేదని, �
చెప్పులు అరిగేలా తిరిగినా కనిపించని ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రోగులు వరంగల్చౌరస్తా, మార్చి 22: వరంగల్ ఎంజీఎం దవాఖానలో కొందరు అధికారులు, ఉద్యోగులు యూనియన్ల పేరు చెప్పి విధులకు డుమ్మా కొడుతూ న�