కేంద్రం తీరుపై కొనసాగుతున్న నిరసనలు ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిన ఎనుమాముల మార్కెట్ కమిటీ ఖానాపురం, వర్ధన్నపేట మండల పరిషత్లూ కూడా.. కొరియర్, పోస్టు ద్వారా ప్రధాని మోదీకి ప్రతులు తెలంగాణ రైతులు పండించిన
మరో ఉద్యమానికి తెలంగాణ రైతులు సిద్ధం ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ ఖానాపురం మండల సభ ఏకగ్రీవంగా తీర్మానం ఖానాపురం, మార్చి 27: రాష్ట్రంలో పండిన యాసంగి ధాన్యాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ�
అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయం ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల నేతలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది ఎమ్మెల్యే సమక్ష్యంలో పార్టీలో 40 మంది చేరిక నర్సంపేటరూరల్, మార్చి 27: టీఆర్ఎస్ సంక్షేమ ప్రభుత్వ�
రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నా రు.
రూ 2.5 కోట్లతో అభివృద్ధి వేగంగా పనులు హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు ఖిలావరంగల్, మార్చి 27 : చారిత్రక ఖిలావరంగల్ అగడ్త (చెరువు)ను సుందరీకరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో అభివృద్ధి �
‘తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని మొత్తం భారత ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ పంచాయతీలో జరిగిన గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానించనైనది.
రేషన్ షాపుల్లో అవే అంటగడ్తరేమో! మన వడ్లు గందుకే కొంటలేరేమో..! ముక్కి పోయిన పంజాబ్ బియ్యం తినాల్నా కడుపునిండ సన్నబియ్యం బువ్వ తింటున్న మాకు నూకలు తినే అవసరం లేదు పీయూష్ గోయల్పై సబ్బండ వర్గాల మండిపాటు మ
కేంద్రం తీరుపై గ్రామాల్లో రైతుల నిరసనలు పంచాయతీ కార్యాలయాల్లో ఏకగ్రీవ తీర్మాణాలు ఖానాపురం/నల్లబెల్లి/నర్సంపేటరూరల్/రాయపర్తి/సంగెం/దుగ్గొండి, మార్చి 26: యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని రైతులు
వయస్సుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. వెటరన్ అథ్లెటిక్స్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించేందుకే పని చేస్తున్నారని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ వెంకటలక్ష్మి హెచ్చరించారు.
వడ్లు కొనాలని అడిగితే కావురపు మాటలా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తరా? నాడు ఉన్నదో లేనిదో తిన్నం.. నేడు నలుగురికి అన్నం పెడుతున్నం ఇప్పుడు నూకల బువ్వ తినాల్సిన దుస్థితి లేదు చిల్లర మాటలు మాట్లాడితే సహ�