అకాల వర్షాలు, చీడపీడలతో కుదేలైన మిర్చి రైతును రికార్డు స్థాయి ధరలు ఆదుకుంటున్నాయి. తొలుత మిర్చికి తామర పురుగు ఆశించింది. పంటలో పురుగు నివారణ చర్యలు చేపడుతున్న సమయంలో పుండుపై కారం చల్లినట్లు వడగండ్ల వాన �
మాజీ ఉప ప్రధాని, దళిత వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రాం 115వ జయంతిని జిల్లావ్యాప్తంగా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు, పలు సంస్థల ప్రతినిధులు, అధికారులు, నాయకులు ఆయన చిత్రపటాలకు పూ�
బీజేపీలో వర్గపోరు తీవ్రమవుతున్నది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏను గు రాకేశ్రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. పశ్చిమ సెగ్మ
దళిత వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రాం అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కొనియాడారు. జగ్జీవన్రాం 115వ జయంతిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్రా�
దళితబంధు యూనిట్ల పంపిణీ పండుగలా సాగింది. కూలినాలి చేసుకొని బతికే పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు కేసీఆర్ సర్కారు వంద శాతం సబ్సిడీపై వాహనాలు ఇవ్వడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది.
‘మన ఊరు-మన బడి’ ద్వారా సర్కారు పాఠశాలలకు మహర్దశ పట్టనుందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. తొర్రూరు మండలం కంఠాయపాలెం ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా రూ.21ల�
దేశంలోని అన్ని ప్రాంతాలను సమానంగా చూడరా? పంజాబ్ తరహాలో తెలంగాణ ధాన్యం ఎందుకు కొనరు? బీజేపోళ్లకు రాష్ట్ర రైతుల ఉసురు తగులుద్ది అడ్డగోలుగా మాట్లాడిన బండి, కిషన్రెడ్డి, రేవంత్రెడ్డి జాడెక్కడ? రాయపర్తి ర
రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వరంగల్ కలెక్టర్ బీ అన్నారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ స మావేశ మందిరంలో ముస్లిం మత పెద్దలతో సమా వేశా న్ని ఏర్పాటు చేశారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం దేశీరకం మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. దేశ చరిత్రలోనే అత్యధిక రేటు నమోదైంది. నల్లబెల్లి మండలంలోని గొవిందాపురం గ్రామానికి చెందిన రైతు పేరాల కిషన్రావ
ఉగాది పర్వదినం సందర్భంగా భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ప్రభు త్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ - రేవతి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.