ఏర్పాట్లు పూర్తి చేసినఅధికారులు పరిశీలించిన నాయకులు శాయంపేట, ఏప్రిల్ 9: మండల కేంద్రంలోని మత్స్యగిరి ఆలయం వద్ద రాములోరి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ సామ�
వరంగల్ రైల్వేస్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ అమయ్కుమార్ గుప్తా సందర్శించారు. శనివారం ప్రత్యేక రైలు ద్వారా వరంగల్కు చేరుకున్న ఆయన ముందుగా సులభ్ ఇంటర్నేషనల్, సోషల్ సర్వీస్ ఆర్గ�
కేంద్ర ప్రభు త్వం బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ సర్వీసులను వెంటనే ప్రారంభించాలని ఆ సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ సహాయ ప్రధాన కార్యదర్శి జూలపల్లి సంపత్ రావు డిమాండ్ చేశారు.
వారం రోజులుగా పట్టించుకోని అధికారులు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు కాజీపేట, ఏప్రిల్ 9: కాజీపేట చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ వారం రోజులుగా పనిచేయడంలేదు. దీంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున�
రైతన్నకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ఉద్యమం తరహాలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరును ఎండగడుతు�
బీజేపీ సర్కారు మెడలు వంచి ధాన్యం కొనేలా చేస్తాం.. నల్ల చట్టాలపై పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నిలదీశారని కక్ష ప్రతి రైతు తన ఇంటిపై నల్ల జెండా ఎగురవేయాలి ఉమ్మడి జిల్లాలో జరిగే నిరసన దీక్షలను విజయవంతం చ�
దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు.