పుష్కర స్నానాలతో సందడిగా త్రివేణి సంగమం భక్తజనంతో సందడిగా కాళేశ్వర క్షేత్రం నాలుగో రోజు 40వేల మంది రాక రోజురోజుకూ పెరుగుతున్న రద్దీ భక్తుల పుణ్యస్నానాలతో త్రివేణి సంగమం సందడిగా మారింది. ప్రాణహిత పుష్కర�
మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. గ్రేటర్ వరంగల్తోపాటు వరంగల్ జిల్లా నర్సంపేటలోనూ ఈనెల 20న మంత్రి కేటీఆర్ పర్యటన ఉంటు
భక్తులు, పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు సీఎం కేసీఆర్ హయాంలోనే ఆలయానికి మహర్దశ కోట్లాది రూపాయలతో చారిత్రక నగరం అభివృద్ధి బండ్ ప్రారంభోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్న చీఫ్ విప్
‘మన ఊరు-మన బడి’తో సర్కారు స్కూళ్లకు మహర్దశ భవిష్యత్లో ప్రభుత్వ బడుల్లో సీట్ల కోసం పోటీ సీఎం కేసీఆర్ తలుచుకుంటే అసాధ్యమనేది లేదు కొండూరు పాఠశాల అభివృద్ధికి రూ.కోటి మంజూరు చేస్తా రాష్ట్ర పంచాయతీరాజ్ శ�
యువత సమస్యలను అధిగమించి పట్టుదలతో చదవాలి ఉచిత శిక్షణను సద్వినియోగంచేసుకుని ఉద్యోగం సాధించాలి వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి ఉద్యోగార్థులకు ఉత్తమ శిక్షణ అందించేందుకు కృషి.. టీఆర్ఎస్ జిల్లా అధ్�
20న హనుమకొండ, వరంగల్లో మంత్రి కేటీఆర్ పర్యటన పలు అభివృద్ధి పనుల ప్రారంభం,శంకుస్థాపనలు గ్రేటర్ వరంగల్, నర్సంపేటలో కార్యక్రమాలు ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష ఎల్బీ కాలేజీ గ్రౌ�
సేకరణ ప్రారంభం బిజీగా గిరిజనం వాజేడు, ఏప్రిల్ 15 : ఎప్పటిలాగే గిరిజనులకు బతుకుదెరువు చూపేందుకు ఇప్పపూల సేకరణ షురువైంది. ఎండాకాలంలో మిరప కోతల తర్వాత ములుగు జిల్లాలోని వాజేడులో గిరిజనులు ఎక్కువగా ఇప్పపూల �
జీడి పప్పు (కాజూ) కొనాలంటే సామాన్యుడు భయపడుతాడు.. కానీ, తినేందుకు అందరూ ఇష్టపడుతారు. కాజూలను అందించే జీడి మామిడి తోటలు వాజేడు మండలంలో పుష్కలంగా ఉన్నాయి. ప్రగళ్లపల్లి, ధర్మవరం, చింతూరు, కృష్ణాపురం, వాజేడు, శ్�
ఊరూరా శిలువ మార్గం ప్రదర్శనలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు క్రీస్తు బోధనలను ఆచరించాలని పిలుపు ఐనవోలు, ఏప్రిల్ 15 : జిల్లా వ్యాప్తం గా శుక్రవారం గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తిశ్రద్ధ
జీడి పప్పు (కాజూ) కొనాలంటే సామాన్యుడు భయపడుతాడు.. కానీ, తినేందుకు అందరూ ఇష్టపడుతారు. కాజూలను అందించే జీడి మామిడి తోటలు వాజేడు మండలంలో పుష్కలంగా ఉన్నాయి. ప్రగళ్లపల్లి, ధర్మవరం, చింతూరు, కృష్ణాపురం, వాజేడు, శ్�
సేకరణ ప్రారంభం బిజీగా గిరిజనం వాజేడు, ఏప్రిల్ 15 : ఎప్పటిలాగే గిరిజనులకు బతుకుదెరువు చూపేందుకు ఇప్పపూల సేకరణ షురువైంది. ఎండాకాలంలో మిరప కోతల తర్వాత ములుగు జిల్లాలోని వాజేడులో గిరిజనులు ఎక్కువగా ఇప్పపూల �
యాచకుల గుడిసెల్లో డంపులు ఇద్దరి అరెస్ట్.. రూ.10.69 లక్షల విలువ గల గుట్కాలు స్వాధీనం సుబేదారి, ఏప్రిల్ 15 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గుట్కా మాఫియా నయా దందాకు తెరలేపింది. నగరంలో ముందస్తుగా పాన్ షాపుల
ఉద్యోగ సాధనలో లక్ష్యంతో ముందుకు సాగాలని ఏసీపీ శివరామయ్య సూచించారు. పరకాల, నడికూడ మండలాలకు చెందిన 79మంది నిరుద్యోగ యువతకు స్టడీ మెటీరియల్ను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇటీవల పరక�