ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ గోపి గీసుగొండ, ఏప్రిల్ 19 : మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళాను మంగ ళవారం ఎమ్మెల్యే చల్లా ధర్మా
యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్న అధికారులు కొనుగోలు కేంద్రాలను పెంచే దిశగా అడుగులు సెంటర్లలో మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి ఆరు లక్షల గన్నీ సంచుల సేకరణకు ఆమోదం ఐదు సెక్టార్ల ద్వారా ధాన్యం రవాణాక�
మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరంగల్, హనుమకొండ పర్యటన సందర్భంగా సభా స్థలిని మార్చారు. ముందుగా ఎల్బీ కళాశాల మైదానంలో నిర్వహించాలని అనుకున్నప్పటికీ టీఆర్ఎస్ నాయకుల సూచనల మేరకు కా�
ఆదివారం సెలవు దినం కావడంతో కాళేశ్వరం వద్ద ప్రాణహిత పుష్కరాలకు లక్షమందికి పైగా భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. నదిలో దీపాలు వదిలి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయి
గోదావరి ఒడ్డున.. దట్టమైన అటవీ ప్రాంతంలో గుట్టపై వెలసిన బీరమయ్య (భీష్మ శంకరుడు) జాతర ఆదివారం ఘనంగా జరిగింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దు ప్రాంతం..
స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు,చీఫ్ విప్ దాస్యం, ఎమ్మెల్యేలు అరూరి, నన్నపునేని 20న అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఎల్బీ కళాశాల మైదానంలో 20 వేల మంది ప్రతినిధులతో సభ
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమం అమలును అధికారులు వేగవంతం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట తెలంగాణపై కుట్ర పన్నారని, ఆయనది తెలంగాణ విద్రోహ యాత్ర అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ హనుమకొండ, వ�
హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం శోభాయాత్రలు ఘనంగా నిర్వహించారు. రంగశాయిపేటలోని మహంకాళి ఆలయంలో హనుమాన్ విగ్రహానికి స్వామి చైతన్యానంద ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. హన్మకొండలోని
ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బీ గోపి అన్నారు. శనివారం కలెక్టరేట్లో వ్యవసాయ, పౌర సరఫరాలు, పోలీసు శాఖలు, రైతు సంఘం నాయకులు, మిల్లర్స్ అసోసియేషన్, రైతుబంధు సమి�
ఏసుక్రీస్తు శిలువలో తన పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచారని, ఈ వార్తను అనేకులకు తెలియపరుస్తూ ఈస్టర్ పండుగ ముందు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమ కన్వీనర్ పాస్టర్ రూబెన్