మార్చిలోనే మాడు పగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. సీజన్ ఆరంభంలోనే భానుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో రానురాను పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఈ నెల 15న 40డిగ్రీల గరిష్ఠ ఉష్ణో�
జూమ్ యాప్తో నాట్యంలో శిక్షణ నేర్చుకునేందుకు వీలుగా ప్రొజెక్టర్లు ఏర్పాటు ఉత్సాహం చూపుతున్న బాలికలు జిలాల్లోని 12 కస్తూర్బా విద్యాలయాల్లో అమలు చదువుతో పాటు కళలకూ ప్రాధాన్యమిస్తున్న సర్కారు విద్యార్�
కేయూ వేదికగా క్రీడా పండుగ మొదలైంది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వందలాది క్రీడాకారులతో గురువారం సౌత్జోన్ ఖోఖో(మహళ) టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ సహా ఆరు రాష్ర్టాల వర్సిటీల నుంచి 67 జట్లు తరలిరాగ�
సప్తవర్ణాల వేడుక హోలీని జిల్లా ప్రజలు నేడు అంబరాన్నంటేలా జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచే చిన్నాపెద్దా తేడాలేకుండా రంగులు చేతపట్టుకొని వివిధ కూడళ్లు, కాలనీల్లో కేరింతలు కొ�
నిట్ వరంగల్లో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న టీ మణిసందీప్రెడ్డి గేట్-2022లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు.. మణిసందీప్రెడ్డ�
ఎనుమాముల మార్కెట్లో దేశీ మిర్చి క్వింటాల్కు రూ.44వేలు సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు పోచమ్మమైదాన్, మార్చి 17 : వరంగల్ ఎనుమాముల వ్యవసా య మార్కెట్లో గురువారం ఎర్ర బంగారం(మిర్చి) ఆల్టైం రికార్డు ధర పలిక
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వ్యవసాయ స్టడీ టూర్కు వెళ్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మహారాష్ట్రలో ఈనెల 18,19,20 తేదీల్లో పర్యటించనున్నారు. నూతన సాగు విధానాలు, సాంకేతిక పద
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంబేద్కర�
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మరో ముందడుగు పడిందని, త్వరలోనే కైటెక్స్ కంపెనీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లో క�
అనుమానాస్పదస్థితిలో బ్యాంకు మేనేజర్ మృతి చెందిన సంఘటన కేయూ పోలీస్ స్టేషన్ పరిధి లో జరిగింది. సీఐ జనార్దన్రెడ్డి కథనం ప్రకారం.. భీమదేవరపల్లి మండలం రసూల్పల్లి చెందిన బ్యాంకు ఉద్యోగి ప్రవీణ్నాయక్ �
నానాటికీ చతికిల పడుతున్న ‘చేతి’ పార్టీ ఇప్పుడు సంస్థాగత సమస్యలతో కొట్టుమిట్టాడు తున్నది. శాసనసభ, లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ స్థాయిలో చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింద
జిల్లాలో కార్బ్వాక్స్ కోవిడ్ టీకా వేయడం బుధవారం ప్రారంభమైంది. 12 నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలకు వ్యాక్సిన్ వేయడం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రారంభించారు.
హోలీ పండుగ రోజు జరిగే కొమ్మాల లక్ష్మీ నర్సింహాస్వామి జాతరకు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. వరంగల్ నర్సంపేట ప్రధాన రోడ్డు నుంచి జాతర వరకు రోడ్డు వెడల్పు చేశారు.