సహకారం రంగంలో సేవలతోనే గౌరవం పెరుగుతుందని.. రైతులు, ప్రజల కోసం కో ఆపరేటివ్ బ్యాంకులు అందిస్తున్న సేవ గొప్పదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నా రు.
సహకార సంఘాలతో ప్రణాళికా ప్రకారం ఆర్థికాభివృద్ధి సాధ్యమని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కల్పలత సూపర్ బజార్ ఆవరణలో ఆదివారం ముగిసిన 69వ జాతీయ సహకార వారోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్ల�
పర్యాటక ప్రాంతాలైన లక్నవరం సరస్సు, రామప్ప ఆలయం టూరిస్టులతో సందడిగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
జన్మనిచ్చిన ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో నిర్మల చారిటబుల్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్టు చైర్మన్, మరియపురం గ్రామ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి, ఆయన సతీమణి నిర్మలాదేవి అన్నార
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గుర్తింపు పొందిన ఏకైక సంఘం టీజీవోస్ అని, ఆనాడు యుద్ధానికి సిద్ధమై టీజీవోస్ సంఘాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు.
వరంగల్లోని ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఈబస్ విధానం ద్వారా మొదటి సారిగా 60 ఏండ్ల వృద్ధుడికి లంగ్ క్యాన్సర్ను స్పాట్లోనే నిర్ధారించి ఉచితంగా చికిత్స చేసినట్లు డాక్టర్ ఎర్రబెల్లి హర్షిణి త�
అధైర్య పడొద్దు.. అర్హులైన ప్రతి పోడు రైతుకూ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందిస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హామీ ఇచ్చారు. మండలంలోని ఈర్యతండా, గోవిందాపూర్ గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహించ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్విం ద్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ జాగృతి నేతలు, టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలకు సైతం మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నారని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయణ అన్నారు.