రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుండడంతో వరంగల్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు సమీప ప్రాంతాల్లోనూ ఇప్పుడు రవాణా, తాగునీరు,
మానుకోట అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
తక్షణమే స్పందిస్తున్న అధికారులు.. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 100మందికి లబ్ధిఅనారోగ్యంతో బాధపడుతున్నా, అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారా
ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని నర్సంపేట ఏసీపీ సంపత్రావు అన్నారు. మండలంలోని చలపర్తి గ్రామంలో ఎస్సై వంగల నవీన్కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
తెలుగు సాహితీ ప్రపంచంలో రామలక్ష్మణుల లాంటి కాళోజీ సోదరులు జీవించినంత కాలం రాజ్యం నిరంకుశ పోకడలను నిరసించి, ప్రజల పక్షం వహించి సమాజ శ్రేయస్సు కోరారని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కే రామచంద్రమూర్తి అన్నా
బోద కాల వ్యాధిని గుర్తించేందుకు జ్వర సర్వే తరహాలో ఫైలే రియా సర్వే నిర్వహిస్తున్నారు. ఫిక్స్డ్ ఏరియాల్లో రాత్రివేళ రక్త నమూనాలు సేకరిస్తున్నారు. మైక్రో ఫైలేరి యా క్రిమి ఉన్నట్లు గుర్తించిన వారికి మంద�
జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఓటరు జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీ గోపి విడుదల చేశారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కవగా ఉండడం విశేషం.
సీఎం కేసీఆర్ తలపెట్టిన బీఆర్ఎస్ ఉన్నత స్థాయికి చేరుకొని జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రికి మరింత బలం చేకూర్చాలని మహిమాన్వితుడైన కందికొండ లక్ష్మీనర్సింహస్వామిని ప్రార్థించానని మహబూబాబాద్ ఎంపీ మాలోత్
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి ప్రభాకర్రెడ్డి విజయం సాధించడంతో జిల్లావ్యాప్తంగా ఆదివారం సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. బ్యా�
మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు సద్దిమూట కట్టి, భారతీయ జనతా పార్టీకి గోరి కట్టారని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణుల్లో సంబురం అంబరాన్నంటింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం నయాజోష్ నింపింది.