జిల్లాలో గుడుంబా తయారీ, నల్లబెల్లం వ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. అందుకు ఆ శాఖ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ �
జిల్లాలో పోడుభూముల సర్వే 98 శాతం పూర్తయిందని, 22వ తేదీ వరకు గ్రామ సభలను నిర్వహించి అర్హులకు పట్టాలు మంజూరు చేస్తామని కలెక్టర్ ఎస్ కృష్ణఆదిత్య తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశ�
రైతులు పండించే ప్రతి గింజ సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఏ గ్రేడ్ రకం రూ.2060, సాధారణ రకానికి రూ.2040 చొప్పున క్వింటాల్కు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది.
ఉద్యోగం, స్వయంఉపాధి పొందే వీలున్న కోర్సుల్లో ఐటీఐ ఒకటి. కేవలం పదో తరగతి విద్యార్హతతోనే నిరుద్యోగ యువతకు పుష్కలమైన అవకాశాలుండడం వల్ల దీనికి మంచి డిమాండ్ ఉంది.
కేయూలో ఇంటర్ కాలేజియేట్ అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా మొదలయ్యాయి. వర్సిటీ క్రీడా ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలను వీసీ ప్రొఫెసర్ రమేశ్ ప్రారంభించారు.
పోడు భూముల సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో పోడు భూముల దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 100 శాతం సర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ నెల 18 నుంచి �
ఒక్కరి కోసం అందరం.. అందరి కోసం ఒక్కరు నినాదంతో ఏర్పాటైన సహకార వ్యవస్థలోని సంఘాల సభ్యులు కష్టాల్లో ఉంటే తోడ్పాటు అందిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుదవారం పత్తికి రికార్డు స్థాయి ధర పలికింది. అక్టోబర్ నుంచి ప్రారంభమైన ఈ సీజన్లోనే అత్యధికంగా క్వింటాల్కు రూ.9015 పలికింది.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండ గా నిలుస్తున్నదని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవ
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఇక పైపులైన్ల లీకేజీల గుర్తింపు సులభతరం కానుంది. వేల సంఖ్యలో ఉన్న లీకేజీలను గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించుకొనేందుకు జీడబ్ల్యూఎంసీ ముందుకు సాగుతున�
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎఫ్ఎల్ఎన్ నర్సంపేట మండల నోడల్ ఆఫీసర్ కొర్ర సారయ్య అన్నారు.
దాతల సహకారం ఓ బాధితుడి జీవితాన్ని నిలబెట్టింది. ఇంటి యజమాని ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడి గాయాలపాలై నిస్సహాయస్థితిలో ఉండగా, ఆ కుటుంబానికి మేమున్నామంటూ స్వచ్ఛంద ప్రతినిధులు ఆర్థిక సాయం అందించి అ
మండల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్ అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం ని�