తెలంగాణలో రైతుల నీటి కష్టాలు, ఇబ్బందులను గ్రహించి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చారని, కాళేశ్వరమే లేకుంటే ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడేటోళ్లమని రాష్ట్ర పంచాయతీ ర�
మార్కెట్లో పంట ఉత్పత్తులకు మద్దతుకు మించి ధరలు పలుకుతున్నాయి. రైతులు పత్తి, మక్కజొన్న, పల్లికాయ దిగుబడులను ఎప్పటికప్పుడు వ్యవసాయ మార్కెట్కు తరలిస్తున్నారు.
ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ.30 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 90 మంది లబ్ధిదారులకు అందజ�
దేశంలో రోజురోజుకు బీజేపీ ఆగడాలు పెరిగిపోతున్నాయని, మతోన్మాద హిందూ పాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని వామపక్ష కమ్యూనిస్టు బహుజన శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఎంసీపీఐ(యూ) నర్సం�
కురవి ఏకలవ్య పాఠశాల వేదికగా మంగళవారం రాష్ట్రస్థాయి క్రీడా పండుగ ఉత్సాహంగా ఆరంభమైంది. ఈఎంఆర్ఎస్(ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్) సొసైటీ ఆధ్వర్యంలో తొలిసారి జరుగుతున్న గేమ్స్-స్పోర్ట్స్ మీట�
గత ఏడాది తీవ్ర నష్టాల నేపథ్యంలో ఈసారి మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. జిల్లాలోని 13 మండలాల్లో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 15వేల ఎకరాలు కాగా,
రైతులు మెళకువలు పాటిస్తూ వరి, పత్తి పంటల్లో ఆశిస్తున్న తెగుళ్ల నివారణ చర్యలు చేపడితే అధిక దిగుబడి సాధిస్తారని జేడీఏ ఉషాదయాళ్ అన్నారు. మండలంలోని శనిగరం, రుద్రగూడెంలో మంగళవారం ఆమె పత్తి, వరి పంటలను క్షేత�
వరి పంటలో పొడతెగులు కనిపిస్తున్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏవో రాంనర్సయ్య సూచించారు. కట్య్రాలలో మంగళవారం ఆయన వరి పంటను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు.