పోషణ మాసోత్సవంలో అంగన్వాడీల్లో అవగాహన వర్ధన్నపేట, సెప్టెంబర్ 3: మండలంలోని నల్లబెల్లి అంగన్వాడీ-1 కేంద్రంలో శనివారం పోషణ మాసోత్సవం ఘనంగా జరిగింది. అంగన్వాడీలు, మహిళలతో మార్గం ప్రతిజ్ఞ చేయించారు. నిరు�
ఏటా ఉచితంగా అందిస్తున్న కేసీఆర్ సర్కారు జిల్లాకు మూడు లక్షల కేటాయింపు ఎనుమాముల, నర్సంపేట గోదాముల్లో భద్రపరిచేందుకు నిర్ణయం ఇప్పటికే నర్సంపేటకు చేరిన 42,230 చీరెలు 17నుంచి గ్రామాలు, వార్డులు, డివిజన్లకు పంప
హనుమకొండ, సెప్టెంబర్ 2 : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభు త్వ శాఖలు సమన్వయంతో పని చే యాలని సీపీ తరుణ్జోషి సూచించారు. హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశ
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ వరంగల్, సెప్టెంబర్ 2: దేశంలోనే అరకోటి మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. క�
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొర్రూరులో ఆసరా పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ తొర్రూరు, సెప్టెంబర్ 2 : అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా చూస్తున్న సీఎం కేసీఆర్ దేశంలో
కళాకారులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం శేఖర్బాబు భౌతికంగా లేకపోయినా ఆయన కళానైపుణ్యం సజీవం ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ కళాకారులకు పింఛన్లు మంజూరు చేయిస్తా సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్�
మహిళా సంఘాలకు మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతలు నగరాలు, పట్టణాల్లోని పబ్లిక్ టాయిలెట్ల అప్పగింత ప్రతి సీటుకు నెలకు రూ.2500 చొప్పున చెల్లింపు గ్రేటర్ వరంగల్లో 1200 సీట్లతో 178 టాయిలెట్ల నిర్మాణం నగరాలు, పట్టణాల్ల�
వాడవాడలా నవరాత్రోత్సవాలు మండపాల్లో ప్రత్యేక పూజలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రముఖులు వర్ధన్నపేట, సెప్టెంబర్ 1: వినాయక నవరాత్రోవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని అన్ని గ్రామాలతో పాటుగా వర్ధన్నపే�
‘దళితబంధు’ తొలి విడుత టార్గెట్ కంప్లీట్ జిల్లాలో రూ.30.02 కోట్లతో లబ్ధిదారులకు 302 యూనిట్ల అందజేత అధిక శాతం మంది ట్రాన్స్పోర్టు సెక్టార్పై ఆసక్తి యూనిట్లలో 180 రవాణా రంగానివే ఉపాధి పొందుతున్న లబ్ధిదారుల�
దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ రూ. 2 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభం పర్వతగిరి, ఆగస్టు 30 : ఆరోగ్య తెలంగాణ నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని టీఆ
గిర్మాజీపేట, ఆగస్టు 30: సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోషణ మాసోత్సవాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలోని ప్రతి ఇంటికీ టీచర్లు, ఆయాలు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహ�
కాంగ్రెస్, బీజేపీవి బోగస్ మాటలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం మండలంలోని కొండూరు గ్రామంలో రూ.14.50కోట్లతో చేపట్టిన పలు అభివృ�