దళితులపై దాడులు పెరిగినయ్ బీజేపీది రాక్షస పాలన ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరుగడం లేదు టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ అధ్యక్షుల సమావేశం వరంగల్, స�
ఆయన ఆశయాలకనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన ఆ మహనీయుడికి రాష్ట్రంలో సముచిత గౌరవం తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హనుమకొండ జంక్షన్లో కాళోజీ విగ్రహానికి నివాళి సుబేదారి, స
ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో లంబోదరుడిని గంగమ్మ ఒడికి చేర్చిన భక్తులు వినాయక నిమజ్జనాన్ని ప్రారంభించిన కలెక్టర్ పోలీసుల పకడ్బందీ చర్యలు నమస్తే నెట్వర్క్: నవరాత్రులు విశేష పూజ�
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి ఆయన రచనలను కొనియాడిన వక్తలు నర్సంపేట/నర్సంపేటరూరల్/దుగ్గొండి, సెప్టెంబర్ 9: తన రచనలు, కవిత్వం ద్వారా తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన �
సీఎం కేసీఆర్ కృషితోనే మెరుగైన విద్యుత్ ఎమ్మెల్యే అరూరి రమేశ్ వర్ధన్నపేట, సెప్టెంబర్ 9: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన నూతన సంస్కరణలతోనే వ్యవసాయం పురోగతి సాధిస
మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేని వర్షం అండర్ రైల్వే గేట్ ప్రాంతం జలమయం ఇబ్బందులు పడిన నగర జనం నర్సంపేట/దుగ్గొండి/ఖిలావరంగల్, సెప్టెంబర్ 9: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. నర్స�
అణచివేత, అన్యాయం ఎకడ, ఏ రూపంలో ఉన్నా ఎదిరించిన వ్యక్తి కాళోజీ నారాయణ రావు. వందేమాతరం ఉద్యమం, ఆర్యసమాజ్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆంధ్ర మహాసభ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారు.
ఆసరా పింఛన్లతో అభాగ్యుల జీవితాలకు భరోసా కలుగుతున్నదని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో అనేక పేదలు సంతోషంగా ఉన్నాయని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.