రెండు నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు అందించాలని ఎంపీపీ వల్లూరి పద్మావెంకటరెడ్డి అన్నారు. సోమవారం పీహెచ్సీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
మేడిగడ్డ నుంచి భధ్రాచలం వరకు ముంపు ప్రాంతాలను రక్షించడంలో భాగంగా గోదావరికి కరకట్టను నిర్మించేందుకు రూ.450కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ తెలిపారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలపై సమీక్ష నిర్వహించారు.
తాళం వేసిన ఇండ్లు, దేవాలయాల్లో చోరీలు చేస్తున్న దొంగను గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను హనుమకొండలోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం సీపీ డాక్టర్ తరుణ్జోషి వెల్లడించారు.
యునెస్కో గుర్తింపు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం కల్యాణమండపం పనులు త్వరగా పూర్తిచేయాలి వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ మంత్రి ఎర్రబెల్ల�
చేపల అమ్మకానికి కేరాఫ్గా నిలవాలి సంక్షేమ పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలి మైలారం రిజర్వాయర్ను టూరిజం స్పాట్గా మార్చేందుకు కృషి చేస్తా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్�
రైతుల నడ్డివిరిచేందుకు కేంద్రం కుట్ర నల్లబెల్లి మండలంలో అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పలు గ్రామాల్లో ఆసరా పింఛన్ల పంపిణీ నల్లబెల్లి, సెప్టెంబర్ 10: నిరుపేదల జీవ�
జిల్లాలో కొత్తగా 8424మందికి పింఛన్లు గత నెల నుంచి పంపిణీ చేస్తున్న ప్రజాప్రతినిధులు 41,603కు చేరిన మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఆనందం వ్యక్తం చేస్తున్న పింఛన్దారులు స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 15 న
సింగరేణి, కోల్ ఇండియాలను కేసీఆర్ మాత్రమే కాపాడుతారు టీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ అధ్యక్షుల సమావేశం హనుమకొండ, సెప్టెంబర్ 9 : సింగరేణిన�
వర్షాన్ని లెక్క చేయకుండా పాల్గొన్న ప్రజలు డప్పుచప్పుళ్లు, నృత్యాలతో కేరింతలు పూజల్లో పాల్లొన్న ప్రజాప్రతినిధులు తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాయకుడికి జిల్లావాసులు శుక్రవారం ఘనంగా వీడ్క�
కార్మికుల సంక్షేమమే రాష్ట్ర సర్కారు ధ్యేయం : మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు 338 చెరువులకు 87.96 లక్షల చేప పిల్లలు మంజూరు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలంగాణ ముఖచిత్రం మారింది : ఎమ్మెల్సీ బండా ప్�