తల్లీబిడ్డల ఆరోగ్యమే సర్కారు లక్ష్యం గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించేందుకు ‘కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్’ రాష్ట్రంలో తొలి విడుతలో తొమ్మిది జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఒక్కో కిట్ విలువ రూ.2 వేలు
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో అలరించిన రంగవల్లులు 12వ రోజు ఘనంగా ముగ్గుల పోటీలు ఉత్సాహంగా పాల్గొన్న ఆడబిడ్డలు సింగరేణి ఇల్లందు క్లబ్హౌస్లో పోటీలు విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన అదనపు కలెక్టర్ దివాకర
మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు భూపాలపల్లిలో అథ్లెటిక్ పోటీలు ప్రారంభం కృష్ణకాలనీ, ఆగస్టు 20 : క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకట
టీబీజీకేఎస్తోనే కార్మికులకు అనేక హక్కులు యూనియన్ అధ్యక్షుడు వెంకట్రావ్ శ్రీరాంపూర్, ఆగస్టు 20: 2021-222 ఆర్థిక సంవత్సర లాభా ల్లో కార్మికుల వాటా దసరాలోగా ఇప్పిస్తామని టీబీజీకేఎస్ అ ధ్యక్షుడు బీ వెంకట్రా�
పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 110 మంది లబ్ధిదారులకు రూ.44.89 లక్షల విలువైన చెక్కుల పంపిణీ పరకాల, ఆగస్టు 19 : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్
డీఈవో పాణిని ఉత్సాహంగా ‘ఫ్రీడమ్ కప్’ క్రీడలు పోటీలను ప్రారంభించిన అధికారులు, ప్రజాప్రతినిధులు ములుగురూరల్, ఆగస్టు 19 : క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని, విద్యార్థులు పాఠశాల స్థాయిలో క్రీడల్ల�
సాగులో రైతులు జయశంకర్ జిల్లాలో 1,01,600 ఎకరాల్లో వరి ఇప్పటికే 50 వేల ఎకరాల్లో నాట్లు.. మరో 15 రోజుల్లో పూర్తి.. గతేడాది కన్నా తగ్గిన సాగు విస్తీర్ణం సన్న వరి వంగడంపై అన్నదాతల దృష్టి అందుబాటులో 7వేల మెట్రిక్ టన్ను
జిల్లాలో కొనసాగుతున్న వజ్రోత్సవాలు ప్రభుత్వ దవాఖానలు, అనాథాశ్రమాల్లో పండ్లు, బ్రెడ్ల పంపిణీ పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు స్వాతంత్య్ర సమరయోధులను ఆదర్శంగా తీసుకోవాలని సూచన.. మహబూబాబాద�
వారి త్యాగాల వల్లే ప్రశాంత జీవనం జడ్పీ చైర్పర్సన్ బిందు, కలెక్టర్ శశాంక, ఎస్సీ శరత్ చంద్ర పవార్ బయ్యారం, ఆగస్టు 19 : అహర్నిశలు దేశ రక్షణ కోసం పాటుపడుతున్న జవాన్ల సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ కే శశాంక
విద్యార్థులు సమాజానికి మార్గదర్శకులుగా ఎదగాలి మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం తథ్యం పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు స్నేహ నివాస్ అనాథ బాలికలతో మాటా ముచ్చట తొర్రూరు, ఆగస్టు 19 : స్వాతంత్య్ర సమరయోధు
ఉమ్మడి జిల్లాలోని అనాథాశ్రమాలు, దవాఖానల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఆటలు, రంగవల్లుల పోటీలు విజేతలకు బహుమతుల ప్రదానం ఊరూరా ఉత్సాహంగా వజ్రోత్సవ సంబురాలు మల్లికాంబ మనోవికాస కేం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మల్లికాంబ మనోవికాస కేంద్రంలో అనాథలు, పండ్లు, స్వీట్లు పంపిణీ హాజరైన ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం హనుమకొండ, ఆగస్టు 19: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడంతోపాటు