వజ్రోత్సవాల్లో మార్మోగిన జాతీయ గీతం సామూహిక ఆలాపన విజయవంతం ఉమ్మడి జిల్లా అంతటా భరతమాతకు జైకొట్టిన ప్రజానీకం సబ్బండవర్గాల భాగస్వామ్యం త్రివర్ణ శోభితమైన దారులు, కూడళ్లు మానవహారాలతో ఆకట్టుకున్న విద్యార
పర్యాటకులకు వసతుల కల్పన.. లీజుకు భద్రకాళీ బండ్ టెండరు పిలిచిన కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మూడేండ్లు ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చేందుకు నిర్ణయం నెలకు రూ.4.80 లక్షలు కనీస ఫీజు టెండరులో పోటీ ఆధారంగా కేటాయింపు చ�
‘బండి’ లొడలొడ వాగుడు.. అర్థంకాక స్థానికుల బిత్తరచూపులు పాలకుర్తి మండలంలో చప్పగా బీజేపీ యాత్ర సంజయ్ మాటలకు ప్రజాస్పందన కరువు ‘ఆయన ఏందేందో మాట్లాడుతాండు.. ఏమంటున్నడో అర్థమైతలేదు’ ఇది బీజేపీ రాష్ట్ర అధ్య�
స్వాతంత్రోద్యమ త్యాగాలు మరువలేనివి జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, మేయర్ సుధారాణి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ గోపి సీకేఎం కాలేజీ మైదానంలో సామూహిక జాతీయ గీతాలాపన పోచమ్మమైదాన్, ఆగస్టు 16: భావితరా�
లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్న వరద నీరు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవాహం నీటి మునిగిన పంట పొలాలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని గ�
పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం సుబేదారి, ఆగస్టు 16: ‘ఉమ్మడి జిల్లా సహకార బ్యాంకును లీజుకు ఇచ్చేదిలేదు, అమ్మేది లేదు’ అని పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. హనుమకొండ అదాలత్లోని డీసీసీ బ్యాంకు ప్రధాన కార్�
సామూహిక జాతీయ గీతాలాపనకు ప్రజల నుంచి విశేష స్పందన ఉయదం 11.30 గంటలకు జనగణమన ఆలపించిన ప్రజలు పాల్గొన్న విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న జనం నమస్తే నెట్�
జయశంకర్ జిల్లాలో రూ.12.79 కోట్లతో దళితబంధు అమలు 11,857 మందికి కొత్త పింఛన్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అనురాగ్శర్మ జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : భారత దేశ కీర్త�
అంబరాన్నంటిన వజ్రోత్సవ సంబురం నగరాన్ని అభివృద్ధిలో ముందు నిలుపుతాం స్వాతంత్య్ర వేడుకల్లో నగర మేయర్ సుధారాణి ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు వరంగల్, ఆగస్టు 15 : జిల్లాలో స్వతంత్ర భారత �
కోటలో అంబరాన్నంటిన పంద్రాగస్టు వేడుకలు జెండా ఎగుర వేసిన ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి ఆకట్టుకున్న శకటాలు.. స్టాళ్లు అలరించిన చిన్నారుల నృత్యాలు ఖిలావరంగల్, ఆగస్టు 15 : చారిత్రక ఓరుగల్లు కోటలో స్వాతంత్�
అంబరాన్నంటిన వజ్రోత్సవ సంబురం జిల్లాలో సంబురంగా 75వ స్వాతంత్య్ర వేడుక త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తి పెంపొందేలా �
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రభుత్వం పంపిణీ జిల్లాలో 1,31,201కి చేరిన ఆసరా పథకం లబ్ధిదారులు తొలిరోజు 672 మందికి గుర్తింపు కార్డుల అందజేత పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కృతజ్ఞత�