సోదరభావానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ వేడుకలను శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కా చెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి వేడుకలు చేసుకున్నారు. అలాగే, ప్రజ�
మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గోదావరి నది పరుగులు తీస్తున్నది. శక్రవారం 13.01 మీటర్ల ఎత్తులో 12.91 లక్షల క్యూసెక్కులుగా పారుతున్నట్లు అధికారులు తెలిపారు.
నాటి త్యాగధనుల స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్ర సాధన తెలంగాణకు మరో గాంధీ కేసీఆర్ గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా రాష్ర్టాభివృద్ధి ఫ్రీడం 2కే రన్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొర్రూరులో 75 మీటర్ల జాతీయ జెండ�
క్రిస్టియన్కాలనీ, గిరిప్రసాద్నగర్లో తుది దశకు చేరిన పనులు బీఆర్నగర్లో రాజీవ్గృహకల్పలో నిర్వహణకు సన్నాహాలు మూడు బస్తీ దవాఖానల పనులను పరిశీలించిన డీఎంహెచ్వో వీటి ప్రారంభంపై జిల్లా కలెక్టర్ ని�
మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్ నర్సంపేట, ఆగస్టు 11: గ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టాలని నర్సం�
ఉత్సవాలకు పూర్వవైభవం తీసుకొస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమప్రాధాన్యం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ వర్ధన్నపేట/పర్వతగిరి, ఆగస్టు 11: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురాలి జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ ఇంటింటికీ త్రివర్ణ పతాకాల పంపిణీ దుగ్గొండి/నర్సంపేటరూరల్/నర్సంపేట/కరీమాబాద్/గిర్మాజీపేట: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూ�