మహాత్మాగాంధీ అంటే ప్రధాని మోదీకి ఇష్టం లేదని, స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను కించపర్చేలా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్,
విద్యార్థులు చదవుతో పాటు క్రీడల్లో రాణించాలని జాతీయ ఆదర్శ గ్రామ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి సూచించారు. మండలంలోని విశ్వనాధపురం గ్రామ శివారులోని పరకాల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదవుతున్న విద్యార�
వృద్ధుల ఆత్మగౌరవం పెంచిన ఘనత కేసీఆర్దే అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వరికోల్, పులిగిల్ల, రాయపర్తి గ్రామాల్లో ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
దళితులను బీజేపీ చిన్న చూపు చూస్తోంది. పాదయాత్రలో బండిని ఎదురు ప్రశ్నించిన పాపానికి ఓ వ్యక్తిపై ఆ పార్టీ కార్యకర్తలు కులం పేరుతో దూషించడంతో పాటు దాడి చేశారు.
విస్తారంగా వర్షాలు కురవడంతో ఈ ఏడాది రైతులు ఉత్సాహంగా వానకాలం పంటల సాగుకు నడుం కట్టారు. సుదీర్ఘకాలం తర్వాత జూలైలోనే నీటి వనరులు నిండిపోవడంతో అన్నదాతలు రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయశాఖ అంచనాలకు మించి పత్
రైతుల ఆర్థిక స్వావలంబనే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి సాయం అందిస్తున్న సర్కారు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని ప్రోత్సహిస్తున్�
దైవ సన్నిధానంలోనే ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత లభిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని జగన్నాథపల్లికి చెందిన సీనియర్ నాయకుడు,
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా వనమహోత్సవం జోరుగా సాగింది. ఊరూరా మొక్కలు నాటే కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. సబ్బండ వర్గాలు భాగస్వాములై విజయ వంతం చేశారు.
ఆ స్ఫూర్తిని రగిలించేందుకే వజ్రోత్సవాలు సమరయోధులను గుర్తుచేసుకోవాల్సిన వేళ బీజేపీ సొంత ప్రయోజనాలు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న టీఆర్ఎస్ సర్కారుపై కుల్లు రాజకీయాలు మత విద్వేషాలను రెచ్చగొడుతూ �
ములుగు హాస్పిటల్ను తనిఖీ చేసిన ఎన్హెచ్ఎం బృందం రోగులకు అందుతున్న వైద్యంపై పరిశీలన వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశం ములుగురూరల్, ఆగస్టు 20: ములుగు జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో కేంద్ర ఆరోగ్యశా�