లక్నవరంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. వేలాడే వంతెనలపై నడుస్తూ బోటింగ్ పాయింట్కు చేరుకున్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. ఆదివారం ఉదయం 10:30గంటలకు నిర్వహించే ఈ పరీక్ష కోసం జిల్లాకేంద్రంలో 27 సెంటర్లను కేటాయించగా 9,716 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
పట్టణ ప్రగతి, నగర బాటలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు.
రాష్ట్రస్థాయి గిరిజన విద్యార్థుల క్రీడా పోటీలకు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలోని కొమురంభీం స్టేడియం సిద్ధమవుతోంది. ఈ నెల 18 నుంచి 20వరకు జరిగే మూడు రోజుల క్రీడా పండుగ నిర్వహణకు ఏటూరునాగారం ఐటీడ�
జిల్లాలో ఈ నెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్సామ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నార�
తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చిన ప్రసిద్ధ కవుల గొప్పదనం భావితరాలకు తెలిసేలా రాష్ట్ర సర్కారు విశేష కృషిచేస్తున్నది. తెలుగు సాహిత్యంలో అక్షర సేద్యం చేసిన బమ్మెర పోతన, తెలుగులో తొలి కవిగా ప్రఖ్యాతిగాంచిన
జిల్లాల పునర్విభజనతో పాలన ప్రజల ముంగిట్లోకి చేరువైంది. 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలు ఉనికిలోకి రాగా, ఆరేళ్లలో ఉమ్మడి జిల్లా అద్భుత ప్రగతిని సాధించింది. అనతి కాలంలోనే జిల్లాలు అనూహ్యంగా అభివృద్ధి చెందాయ�
నయీంనగర్, అక్టోబర్ దేశ నిర్మాణంలో నిట్ విద్యార్థులు కీలకపాత్ర పోషించారని విశిష్ట శాస్త్రవేత్త, హైదరాబాద్ డీఆర్డీవో అడ్వాన్స్ సిస్టమ్స్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రామమనోహర్బాబు అన్నారు. ని�
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ల పీడ పోవాలంటే కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్తోనే అది సాధ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.