పోడు సర్వేలో తలెత్తుతు న్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జడ్పీ సీఈ వో సాహితీమిశ్ర పేర్కొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇటీవల జరిగిన సంఘటనలపై కలెక్టర్ ఆదేశాలతో జడ్పీ సీఈవో సోమవారం ఆకస్మి�
కోల్కతా నగరంలో రామప్ప దేవాలయ నమూనాను అద్భుతంగా తీర్చిదిద్దాడు ఆరిస్ట్ దీపక్ఘోష్. ఫైబర్, ైప్లె వుడ్, కర్ర, థర్మోకోల్ను ఉపయోగించి శిల్పాలు, కళా కృతులతో కాకతీయుల కట్టడాన్ని పోలినట్లుగా తయారుచేశాడు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 284 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
స్థానిక ఆధ్వర్యంలో మంగళవారం 3వ రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడోత్సవాలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఈమేరకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఉట్నూరు ఐటీడీఏ, తదితర ప్రాంతాలకు చెందిన గిరిజన క్రీడాకారులు �
జిల్లాలో పత్తి పంట సాగు విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా దిగుబడులు కూడా పెరుగుతాయని అధికారులు భా విస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి పత్తి కొనుగోలుకు సమాయత్తమవుతున్నారు. గత ఏడాది వా నకాలం జిల్లాలో రైతులు 1,0
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఒకరితోపాటు మరో ఇద్దరు దారిదోపిడీ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కమిషనర్ �
గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 121 సెంటర్లలో ఆదివారం పరీక్ష నిర్వహించారు. మొత్తం 42,519 మంది అభ్యర్థులకు 33,557 మంది హాజరయ్యారు. 8952 మంది గైర్హాజరయ్యారు.
గ్రామ పంచాయతీల్లో పూర్తిస్థాయి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు మాన్యువల్గా జారీ చేస్తున్న అన్ని రకాల సర్టిఫికెట్లు, రసీదులు, రిజిస్టర్లు ఆన్లైన్ ద్వారా జారీ చేయనున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్పర్తి మండలంలోని నాగారం పెద్ద చెరువులో ఎమ్మెల్యే ఆదివా�
ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు రైతులు సాగు చేసిన వరి పంట వివరాల
నాడు అంతా దుర్భిక్షం.. పాలకుల పట్టింపులేక వాగులు వట్టిపోగా, చెరువులు, కుంటల్లో చుక్కనీరు లేక పంట భూములు బీళ్లుగా మారాయి. వాటినే నమ్ముకున్న రైతులు ఉపాధి లేక వలసబాట పట్టారు.
సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ శ్వాసపై ధ్యాస నిలిపితే సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చనని నేరెళ్ల వేణుమాధవ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ నేరెళ్ల శోభావతి అన్నారు.