గ్రేటర్ అధికారుల నిర్లక్ష్యం.. రూ.కోట్ల ఆదాయం నీళ్ల పాలవుతోంది. సొంత ఆదాయం పెంచుకుంటూ ఆర్థిక పరిపుష్టి వైపు అడుగులు వేయాల్సిన బల్దియా ఆ దిశగా దృష్టి సారించడం లేదని విమర్శలు వస్తున్నాయి.
నగరంలో మావోయిస్టుల అరెస్టు కలకలం రేపింది. ఛత్తీస్గఢ్ నుంచి వైద్యం కోసం ఇద్దరు మహిళా నక్సలైట్లు అక్కడి కాంగ్రెస్ నాయకుడితో కలిసి కారులో హనుమకొండకు వస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.
జిల్లాలో పోడు భూములపై సర్వేకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. సోమవారం నుంచి హ్యాబిటేషన్ల వారీగా సర్వే చేసేందుకు నిర్ణయించారు. ఈ నెల 30లోగా సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గుప్తనిధుల కోసం శనివారం అర్ధరాత్రి దుండగులు తీగరాజుపల్లిలోని ఎస్సారెస్పీ కాల్వ సమీపంలో ఉన్న లక్ష్మీనర్సింహస్వామి, శివాలయం, హనుమాన్ విగ్రహం ప్రాంతంలో జేసీబీతో తవ్వకాలు చేపట్టారు.
ఏండ్ల తరబడి మొండి గోడలతో దర్శనమిచ్చిన కళాభవనం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముస్తాబవుతున్నది. ఓరుగల్లు కళలలకు పుట్టినిల్లు. కళామతల్లి ముద్దు బిడ్డలయిన కళాకారులకు ఇక్కడ కొదవలేదు.
ప్రపంచ శాంతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నర్సంపేటలో ముస్లింల ర్యాలీని ఆదివారం ఆయన ప్రారంభించారు.
అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి పోడు భూ ములపై విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోడు భూముల సమస్యను పరిష్కరించేందుక�
అర్హులైన ప్రతి ఒకరికీ పోడు భూముల పట్టాలు అందించే ప్రక్రి యను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజీ వ్గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో ఫారెస్
మునుగోడు ఉప ఎన్నికల్లో రథసారథులై కదనరంగాన దూకేందుకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు సమాయత్తమవుతున్నారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ�
దసరా సందర్భంగా బుధవారం రాత్రి రామ్లీలా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కొద్ది సేపు వర్షం ఆటంకం కలిగించినా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. ఆయాచోట్ల నిర్వహించిన సాంస్కృతిక కార్యక�
రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. గురువారం మండలంలో పర్యటించార
భూపాలపల్లి ఏరియాలో దసరా పండుగను సింగరేణీయులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు గనులు, డిపార్ట్మెంట్ల వద్ద ఉన్న దుర్గామాత మండపాల్లో, జమ్మిచెట్టు వద్ద వేదపండితులు మంత్రోచ్ఛారణతో పూజలు చేశారు
దసరా ఉత్సవాలు బుధవారం ఊరూరా వైభవంగా జరిగాయి. ఉదయాన్నే కొత్త దుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులకు జమ్మిఆకు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావంపై 51వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్రావు ఆధ్వర్యంలో హనుమకొండ అదాలత్ అమరవీరుల జంక్షన్ వద్ద స్వీట్లు పంపిణీ చేసుకొని సంబురాలు జరుపుకున్�