భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ పాలించే సత్తా కేవలం సీఎం కేసీఆర్కే ఉందంటూ జిల్లాలోని అన్ని మండలాలతో పాటు గ్రామాల్లో ప్రజలు, నాయకులు సంబురాలు జరుపుకున్నారు.
విజయదశమి పర్వదినం సందర్భంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇకపై జాతీయ పార్టీగా ఆవితరించి బీఆర్ఎస్గా మార్పు �
దేశ రాజకీయాల్లో కేసీఆర్కు ప్రత్యేక స్థానం ఉంటుందని, దేశ సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ బాల్దె విజయా సిద్ధ్దిలింగం అన్నారు.
కేసీఆర్ ప్రగతి భవన్లో బుధవారం బీ(టీ)ఆర్ఎస్ ప్రకటన చేశారు. దీంతో పార్టీ శ్రేణులు ఉత్సాహం గా సంబురాల్లో పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు భారీ ఎత్తున పటాకులు కాల్చి, స్వీట�
తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందడంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, సీఎం కేసీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ప
వరంగల్ శ్రీనివాసకాలనీలోని శ్రీశృంగేరి శంకరమఠంలో శ్రీశారదామాత శరన్నవరాత్రోత్సవాలు ముగిశాయి. మంగళవారం రాత్రి పురవీధుల్లో పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల ఆటపాటలు, కోలాటలు ప్రజలను ఎంతగానో ఆ�
జాతీయస్థాయిలో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడంతో జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశ�
విజయదశమి వేడుకలను బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు జమ్మిచెట్టుకు శమీపూజ నిర్వహించారు. అనంతరం పాలపిట్టను దర్శించుకున్నారు. అలాగే, పోలీస్స్టేషన్లలో సిబ్బంది ఆయుధప
‘భారత్ రాష్ట్ర సమితి’ని ప్రకటించిన ఈ పండుగ రోజే దేశానికి నిజమైన దసరా అని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.