కాలం మారుతోంది. కాలంతోపాటు వాతావరణం మారుతోంది. కాలుష్య కారకాలు మారుతున్నాయి. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు. బిజీ లైఫ్లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.
వారంలో ఒకటి రెండు రోజులు 8 వేల అడుగులు నడిస్తే ముందస్తు మరణ ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఒక పరిశోధన వెల్లడించింది. క్రమం తప్పకుండా వ్యాయామంతో మరణముప్పు తగ్గుతుందని గత పరిశోధనలు రుజువు చేసాయి.
ఆరోగ్యంగా రోజంతా ఉల్లాసంగా గడిపేందుకు రోజుకు పదివేల అడుగులు (Health Tips) నడవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే పలువురు ప్రతిరోజూ వాకింగ్ చేయడం, తాము నడిచిన స్టెప్స్ను స్
ఎత్తైన ప్రదేశాలంటే భయపడే వారు ఈ వీడియోను జాగ్రత్తగా చూడాలి. ఓ వ్యక్తి చాలా సన్నని పర్వత శిఖరంపై నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కొన్ని ఘటనలు మనకు కొన్నేండ్ల పాటు గుర్తుండిపోతుంటాయి. అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయి మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి రైల్వే ట్రాక్స్పైనా నడుచుకుం�
దేశ రాజధానిలో ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియానికి ఓ ఐఏఎస్ అధికారి సాయంత్రం పెంపుడు కుక్కతో వాకింగ్కు వస్తున్నారని అక్కడి అధికారులు స్టేడియాన్ని ఖాళీ చేయిస్తున్నా రు. గత కొద్ది నెలలుగా ఇలాగే జరుగుతున్న�
బెల్లీఫ్యాట్ ఉంటే మనుషులు అసహ్యంగా కనిపిస్తారు. అందుకే చాలామంది వెంటనే బెల్లీ ఫ్యాట్ తగ్గించుకొని ఆకర్షణీయంగా కనిపించాలని చూస్తారు. అలాగే, అధిక బరువు అనేది మధుమేహం, గుండె జబ్బులు, జీవక్రి�
గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం గోల్నాక తులసీనగర్ కాలనీ సాయ�
మాదాపూర్, మార్చి 28 : వాకింగ్ చేస్తు ఓ వ్యక్తి అకస్మా్త్తుగా కుప్పకూలి మృతి చెందిన సంఘటన సోమవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సుఖేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూ�
బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు..ఎవరైనా గదిలోనే ఉండేందుకు ఇష్టపడతారు.. చాలామంది వాకింగ్కు వెళ్లేందుకు బద్ధకిస్తారు. కానీ, శరీరానికి సూర్మరశ్మి అందకపోతే అనారోగ్యంపాలవుతామట. మరి ఉదయంపూట ఎండలో �