డోర్నోచ్: నడకతో మధుమేహానికి చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. టైప్-1 డయబెటిస్తో పాటు టైప్-2 డయబెటిస్కు సైతం నడక సరైన ఔషధమని వారు గుర్తించారు.
నెదర్లాండ్ వర్సిటీ పరిశోధకులు మొదట 3 నిమిషాల నడక, ఆపై 30 నిమిషాలు కూర్చొని, అనంతరం మరో 3 నిమిషాల పాటు కొందరిని నడిపించారు. ఈ ప్రక్రియలో వారి చక్కెర స్థాయిలు మెరుగైనట్టు గుర్తించారు.