ప్రపంచ మానవాళికి మధుమేహం, ఊబకాయం పెను సమస్యలుగా మారాయి. ప్రపంచంలో ప్రతీ 9 మందిలో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతుండగా.. 211 కోట్ల మంది అధిక బరువుతో సతమతమవుతున్నారు. ఈ సమస్యలను తగ్గించడానికి మార్కెట్లో ఇప్పటికే
కొలంబియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మునుపెన్నడూ లేనివిధంగా అత్యంత కచ్చితత్వంతో తొలిదశ మానవ పిండాల డీఎన్ఏను విజయవంతంగా ఎడిట్ చేశారు. ఈ మైలురాయి భవిష్యత్తులో వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం, గ�
షుగర్, హై బీపీ, హృద్రోగాలు, ఇన్ఫెక్షన్లు, మహిళల ఆరోగ్య సమస్యలకు వాడే 30 అత్యవసర ఔషధాల ధరలను సవరించాలని నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీసీఏ) నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దీర్ఘకాలం ఈ వ్
వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో మధుమేహం కూడా ఒకటి. ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే మధుమేహం ఒక్కసారిగా వచ్చే వ్య
ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో సరైన సమయానికి తినకపోవడం, పోషకాలు లేని జంక్ఫుడ్స్ తీసుకోవడం వల్ల డయా బెటిస్ ముప్పు వెంటాడుతున్నది. అయితే, ఒక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రక�
ప్రస్తుత కాలంలో భారతదేశంలో ప్రీడయాబెటిస్ సమస్య వేగంగా పెరుగుతోంది. ఐసీఎంఆర్-ఇండియాబ్ అధ్యయనం ప్రకారం దేశ జనాభాలో సుమారు 15.3 శాతం మంది ప్రీడయాబెటిస్తో బాధపడుతున్నారు. ఇది దాదాపు 13.6 కోట్ల మందికి సమానం. సర�
ఊబకాయం అంటే ఇన్నాళ్లూ శారీరక సమస్యగానే భావించేవారు. కానీ, అధిక బరువు వల్ల మానసిక ఇబ్బందులు కూడా తలెత్తుతాయని పరిశోధకులు చెబుతున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి
షుగర్ వ్యాధి.. దాని పేరులోనే తీపిదనం ఉంది. కానీ ఇది తియ్యటి విషంలా మనిషి ప్రాణాలను తోడేస్తుంది. ఎందుకంటే ఈ వ్యాధి ప్రారంభం నుంచి తీవ్రమయ్యే వరకు శరీరంలో ఎలాంటి ఇబ్బందులు అనిపించవు. ఫలితంగా వ్యాధిని గుర్త
టైప్-2 డయాబెటిస్ (Type 2 Diabetes) ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధిలో శరీరం గ్లూకోజ్ను సరిగ్గా వినియోగించుకోలేకపోతుంది. ప్రధానంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం ల�
డయాబెటిస్, బరువు తగ్గించటంలో అత్యంత జనాదరణ పొందిన మందులు వాడుతున్న రోగులు ఊహించిన దాని కంటే ఎక్కువగా కండరాల బలాన్ని కోల్పోతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది.
సహజ గృహ చికిత్సలు ఎలా పనిచేస్తాయో పూర్తిగా అర్థం కాకముందే రోజువారీ జీవితంలో భాగమవుతాయి. జీరా వాటర్, మేథీ వాటర్ కూడా అలాంటి ప్రసిద్ధ పానీయాలే. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించడానికి చాలామంది వీ
పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోకుండా ఉండాలంటే.. వేయించిన పదార్థాలను పక్కన పెట్టేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. నూనెలను వేడి చేసినప్పుడు అందులో ట్రాన్స్ఫ్యాట్స్ ఏర్పడుతాయి.
Ladakh : సీఎస్ఐఆర్ పరిశోధకులు అరుదైన విషయాన్ని గుర్తించారు. లడాఖ్ మట్టిలో ఉన్న సూక్ష్మజీవుల్లోని రసాయనంతో క్యాన్సర్, టీబీ, డయాబెటిస్ చికిత్స చేయవచ్చు అని తేల్చారు. బయోరిసోర్స్ టెక్నాలజీ జర్�
రోగం వస్తే మందు వాడాలి. కొన్ని మందులకు రోగాలు తగ్గకపోగా కొత్త రోగాలు చుట్టుకుంటున్నాయ్. పెయిన్ కిల్లర్స్ నొప్పినే కాదు కిడ్నీలనూ చంపేస్తాయ్. చీటికీ మాటికీ వేసుకునే యాంటి బయాటిక్స్ లాంగ్లైఫ్ని చ�
నిద్ర మొత్తం ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. తగినంత నిద్రపోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ తక్కువగా నిద్రపోవడం వల్ల, నిద్రలేమి కారణంగా అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్�