మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే కేవలం ఏం తింటున్నామనేదే కాదు, ఎప్పుడు తింటున్నామన్నది కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసే సమయం రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రత్యక్ష ప్రభావం చూ
పిల్లల్లో ఒకప్పుడు చాలా అరుదుగా కనిపించిన టైప్-2 మధుమేహం ఇప్పుడు వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యగా మారుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం శారీరక చలనం తగ్గడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు పెరగడం, ఊబకాయం అధిక�
మధుమేహం అనగానే చాలామందికి రక్తంలో చకెర స్థాయులు, ఆహార నియమాలు, గుండె లేదా కిడ్నీ సమస్యలే గుర్తొస్తాయి. కానీ, ఈ మహమ్మారి కంటి చూపును కూడా గుల్ల చేస్తుందనే విషయాన్ని చాలామంది గుర్తించరు. డయాబెటిస్ వల్ల కంట
దేశంలో మధుమేహం, జీవనశైలి సంబంధిత వ్యాధుల భారం ఆందోళనకరంగా పెరుగుతోందని తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ముఖ్యంగా పెద్దల్లో అధిక రక్త చక్కెర స్థాయిలు గణనీయంగా పెరగడం దేశ ఆరోగ్య వ్యవస్థకు కొ�
భారత్లో మధుమేహ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వ్యాధి కారణంగా కీళ్లు, కండరాలు, నరాలపై ప్రభావం చూపే సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా టైప్-2 మధుమేహం కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో యువ మహిళల్లో ఈ వ్యాధి మరింత ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్యంలో ఎక్కువగా కనిపి�
ప్రపంచ మానవాళికి మధుమేహం, ఊబకాయం పెను సమస్యలుగా మారాయి. ప్రపంచంలో ప్రతీ 9 మందిలో ఒకరు షుగర్ వ్యాధితో బాధపడుతుండగా.. 211 కోట్ల మంది అధిక బరువుతో సతమతమవుతున్నారు. ఈ సమస్యలను తగ్గించడానికి మార్కెట్లో ఇప్పటికే
కొలంబియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మునుపెన్నడూ లేనివిధంగా అత్యంత కచ్చితత్వంతో తొలిదశ మానవ పిండాల డీఎన్ఏను విజయవంతంగా ఎడిట్ చేశారు. ఈ మైలురాయి భవిష్యత్తులో వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం, గ�
షుగర్, హై బీపీ, హృద్రోగాలు, ఇన్ఫెక్షన్లు, మహిళల ఆరోగ్య సమస్యలకు వాడే 30 అత్యవసర ఔషధాల ధరలను సవరించాలని నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీసీఏ) నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దీర్ఘకాలం ఈ వ్
వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో మధుమేహం కూడా ఒకటి. ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే మధుమేహం ఒక్కసారిగా వచ్చే వ్య
ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో సరైన సమయానికి తినకపోవడం, పోషకాలు లేని జంక్ఫుడ్స్ తీసుకోవడం వల్ల డయా బెటిస్ ముప్పు వెంటాడుతున్నది. అయితే, ఒక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రక�
ప్రస్తుత కాలంలో భారతదేశంలో ప్రీడయాబెటిస్ సమస్య వేగంగా పెరుగుతోంది. ఐసీఎంఆర్-ఇండియాబ్ అధ్యయనం ప్రకారం దేశ జనాభాలో సుమారు 15.3 శాతం మంది ప్రీడయాబెటిస్తో బాధపడుతున్నారు. ఇది దాదాపు 13.6 కోట్ల మందికి సమానం. సర�
ఊబకాయం అంటే ఇన్నాళ్లూ శారీరక సమస్యగానే భావించేవారు. కానీ, అధిక బరువు వల్ల మానసిక ఇబ్బందులు కూడా తలెత్తుతాయని పరిశోధకులు చెబుతున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి
షుగర్ వ్యాధి.. దాని పేరులోనే తీపిదనం ఉంది. కానీ ఇది తియ్యటి విషంలా మనిషి ప్రాణాలను తోడేస్తుంది. ఎందుకంటే ఈ వ్యాధి ప్రారంభం నుంచి తీవ్రమయ్యే వరకు శరీరంలో ఎలాంటి ఇబ్బందులు అనిపించవు. ఫలితంగా వ్యాధిని గుర్త
టైప్-2 డయాబెటిస్ (Type 2 Diabetes) ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధిలో శరీరం గ్లూకోజ్ను సరిగ్గా వినియోగించుకోలేకపోతుంది. ప్రధానంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం ల�