మనం పచ్చి కొబ్బరిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పచ్చి కొబ్బరిని నేరుగా తినడంతో పాటు వివిధ వంటకాల్లో కూడా దీనిని వినియోగిస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరి తియ్యగా చాలా రుచిగా ఉంటుంది. దీనితో చేసే వంట�
వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం అందరినీ డయాబెటిస్ ఇబ్బందులకు గురి చేస్తోంది. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల డయాబెటిస్ బారిన పడుతున్నారు.
సాధారణ పంచదార రుచితో, తక్కువ క్యాలరీలు గల సహజసిద్ధ చక్కెరను టఫ్ట్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనిని వాడిన వారికి ఇన్సులిన్ స్ఠాయులు తీవ్రంగా పెరగవు. దీని వల్ల టేబుల్ షుగర్, కృత్రి
ఊబకాయం, షుగర్ వ్యాధులు.. ఇవి ప్రపంచాన్ని పీడిస్తున్న స్లోపాయిజన్ లాంటి జబ్బులు. ఇవి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఊబకాయం అనేది పలు రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నది. అతి బరువుతో ర
రోజూ కనీసం ఏడు గంటల కన్నా తక్కువ నిద్రిస్తే ఆయుర్దాయం క్షీణిస్తుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. కనీసం ఏడు గంటలు నిద్రపోతే ఆయుష్షు పెరుగుతుందని, మధుమేహం, గుండె సమస్యలు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్�
టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు రోజురోజుకీ పెరుగుతున్నారు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లల్లో వచ్చిన మార్పులే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు. డయాబెటిస్ కారణంగా మొత్త�
భారత దేశంలో అత్యంత సాధారణమైన వ్యాధుల్లలో డయాబెటిస్ కూడా ఒకటి. ఈ వ్యాధి బారిన పడే వారు రోజు రోజుకీ ఎక్కువవుతున్నారనే చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో పుట్టిన పిల్లలల్లో కూడా ఈ వ్యాధిని గుర్తిస�
ప్రముఖ ఔషధరంగ సంస్థ సిప్లా.. దేశీయ మార్కెట్లోకి మధుమేహ (షుగర్ లేదా డయాబెటిస్) వ్యాధిగ్రస్తుల కోసం ‘అఫ్రెజా’ పేరిట ఓ ఇన్సులిన్ పౌడర్ను తీసుకొచ్చింది. నోటి ద్వారా దీన్ని తీసుకోవచ్చని సోమవారం ఓ ప్రకటన�
మారిన జీవన విధానం కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడు�
వయసు పెరిగే కొద్దీ జీవితంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. జీవక్రియలు మందగిస్తాయి. హార్మోన్ల స్థాయులు మారుతాయి. గుండె జబ్బులు, మధుమేహం, ఎముకల నష్టం లాంటి దీర్ఘకాలిక సమస్యలు వెంటాడుతాయి.
డయాబెటిస్.. నేడు ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని భయపెడుతున్న జబ్బు ఇది. దీని కారణంగా మన దేశంలో ఏటా కొన్ని కోట్ల మంది కొత్తగా షుగర్ వ్యాధి ప్రపంచంలో అడుగు పెడుతున్నారు.
మధుమేహంతో బాధపడేవారి రక్తంలో చక్కెర స్థాయిని తెలుసుకోవడం కోసం వేళ్లపై నొప్పి పుట్టించే ప్రక్రియ ఇక అవసరం ఉండదు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు బ్లడ్ షుగర్ మానిటర్ను అభివృద�
టైప్-1, టైప్-2 మధుమేహంతో బాధపడే వారికి ఆకస్మిక గుండెపోటుతో మరణించే ముప్పు ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. 50 ఏళ్ల లోపు వయసు వారికి ఈ ప్రమాదం మరింత ఎక్కు వ అని తేలింది.
హైబీపీ, డయాబెటిస్ అనేవి ప్రస్తుతం చాలా మందికి బద్ద శత్రువులుగా మారాయి. ఇవి రెండు మాత్రం ఒకదానికొకటి మిత్రులుగా ఉంటాయి. ఒక సమస్య ఉన్నవారికి మరొకటి సైతం కచ్చితంగా కొంత ఆలస్యంగానైనా వస్తోంది.