ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కబళిస్తున్న డయాబెటిస్ మహమ్మారికి చైనా పరిశోధకులు అద్భుత చికిత్సను అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే మొదటిసారిగా స్టెమ్ సెల్ థెరపీ ద్వారా టైప్ 2 డయాబెటిస్ను నయం చేయగల�
డయాబెటిస్ తో బాధపడే వారు గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం. నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావిత�
డయాబెటిస్ తో బాధపడే వారు రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులను ఎదుర్కొంటూ ఉంటారు. ఆహారంలో మార్పులు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతా�
డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మన దేశంలో దాదాపు 90 మిలియన్ల మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారని 2025 -26 లో నిర్వహించిన ఓ ఆర్థిక సర్వే చెబుతోంది. మారిన మన జీవన విధానం, ఆహారపు �
మనదేశంలో మధుమేహ నిర్ధారణ కోసం ‘హెచ్బీఏ1సీ’ పరీక్ష ఫలితాల్నే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ రిపోర్టుల్లో హెచ్బీఏ1సీ స్థాయి 6.5శాతం కన్నా ఎక్కువగా ఉంటే.. ‘డయాబెటిస్' ఉన్నట్లు పరిగణిస్తారు. అయితే, ‘ది లాన్సెట�
మారిన జీవనవిధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ కూడా ఒకటి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. డయాబెటిస్ బారిన పడిత
దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్లో మధుమేహాన్ని గుర్తించడానికి, పర్యవేక్షించడానికి కేవలం ైగ్లెకేటెడ్ హిమోగ్లోబిన్(హెచ్బీఏ1సీ) పైనే ఆధారపడడం పట్ల పరిశోధకులు హెచ్చరికలు జారీచేశారు. రక్తహీనత, రక్త రుగ్మ�
మనదేశంలో చాలామంది దగ్గొచ్చినా.. తుమ్మొచ్చినా డాక్టర్ను కలుస్తారు. కానీ, కళ్ల విషయానికి వచ్చేసరికి పట్టించుకోనట్టే వ్యవహరిస్తారు. తలనొప్పి వస్తున్నా, కళ్ల నుంచి నీరు కారుతున్నా.. నిద్రలేమి వల్లనో, ఫోన్ �
మన ఆరోగ్యంలో చిన్న చిన్న మార్పులు జరుగుతున్నప్పటికీ వాటిని మనం అంతగా పట్టించుకోం. కానీఈ మార్పులే కొన్నిసార్లు తీవ్ర అనారోగ్యాన్ని సూచిస్తాయి. లక్షణాలు కనబడకుండా చిన్న చిన్న మార్పులతో వ�
జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా మనలో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం, నిద్రలేమి, ఊబకాయం వంటి వివిధ కారణాల వల్ల మ�
మనం సులభంగా చేయదగిన వ్యాయామాల్లో నడవడం ఒకటి. నడవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. శరీర బరువు అదుపులో ఉండడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడు�
మధుమేహ వ్యాధి గ్రస్తులు ఆహారం తీసుకునే విషయంలో ప్రతిరోజూ ఒక సవాల్ ను ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ఎందుకంటే వీరు తీసుకునే ఆహారం తక్షణమే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, అనారోగ్యానికి కూడా
డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు శరీరానికి పోషకాలను, శక్తిని అందించే ఆహారాలను తీసుకోవాలి. డయాబెటిస్ వ్యాధిగ�
డయాబెటిస్ ఉన్న వారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిస్ ఉన్న వారు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఇన్పులిన్ ను తీసుకుంటారు. ఇన్పులిన్ తీసుకున్నప్పటికీ �
మనల్ని వేధించే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో టైప్ 2 డయాబెటిస్ కూడా ఒకటి. చాలా మంది షుగర్ వ్యాధే కదా అని తేలికగా తీసుకుంటారు. దాని తీవ్రత, ప్రమాదం గురించి చాలా మందికి తెలియదు. డయాబెటిస్ వ్యా