మధుమేహంతో బాధపడేవారి రక్తంలో చక్కెర స్థాయిని తెలుసుకోవడం కోసం వేళ్లపై నొప్పి పుట్టించే ప్రక్రియ ఇక అవసరం ఉండదు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు బ్లడ్ షుగర్ మానిటర్ను అభివృద�
టైప్-1, టైప్-2 మధుమేహంతో బాధపడే వారికి ఆకస్మిక గుండెపోటుతో మరణించే ముప్పు ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. 50 ఏళ్ల లోపు వయసు వారికి ఈ ప్రమాదం మరింత ఎక్కు వ అని తేలింది.
హైబీపీ, డయాబెటిస్ అనేవి ప్రస్తుతం చాలా మందికి బద్ద శత్రువులుగా మారాయి. ఇవి రెండు మాత్రం ఒకదానికొకటి మిత్రులుగా ఉంటాయి. ఒక సమస్య ఉన్నవారికి మరొకటి సైతం కచ్చితంగా కొంత ఆలస్యంగానైనా వస్తోంది.
డయాబెటిస్లో రెండు రకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. టైప్ 1, టైప్ 2 అని షుగర్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రకం డయాబెటిస్ ఉన్నవారిలో క్లోమగ్రంథి సరిగ్గా పనిచేయదు. రెండో రకం డయాబెటిస్ ఉ�
స్త్రీకి తల్లి కావడానికి మించిన అదృష్టం మరోటి లేదు. బిడ్డకు జన్మనిచ్చినంత మాత్రాన సరిపోదు. ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం. ఆ బిడ్డ చిన్న లోపంతో జన్మించినా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. నెలలు నిండక ముం�
భారత్లో ప్రతి ఆరుగురిలో ఒకరు మధుమేహ వ్యాధితో బాధ పడుతున్నారని గురువారం విడుదలైన ఐసీఐసీఐ లాంబార్డ్ సంస్థ భారత ఆరోగ్య సూచిక 2025 నివేదిక వెల్లడించింది.
భారతదేశంలో 40 లక్షల మెడికల్ ల్యాబ్ రిపోర్టులను పరిశీలించగా.. ఆందోళనకర విషయం బయటపడింది. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరికి రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉన్నట్టు తేలింది.
మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారికి వీసా మంజూరు చేయరాదంటూ ట్రంప్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. అమెరికాకు వచ్చే వలసదారులు, పర్యాటకులను నిరుత్సాహపరిచేందుకు అధికారంలోకి వచ్చ�
డయాలిసిస్... ఇటీవలి కాలంలో అత్యధికంగా వినిపిస్తున్న చికిత్సా విధానం పేరు ఇది. గత 20 ఏండ్లతో పోల్చితే మూత్రపిండ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. వీరికి సమాంతరంగా డయాలిసిస్ రోగుల సంఖ్య కూ�
మధుమేహం దీర్ఘకాలిక సమస్య. శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, దాన్ని శరీరం సరిగ్గా వాడుకోలేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారు �
టైప్ 2 డయాబెటిస్ సమస్య ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రస్తుతం చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే షుగ�
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఒకటి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ చాలా మందికి వస్తోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి.
ప్రతి రోజూ మనం తినే ఆహారంలో ఉండే అధిక చక్కెర మన కళ్లకు ఎంత నష్టం చేకూరుస్తుందో ఆలోచించారా? ఆహారం ద్వారా శరీరంలోకి చేరే చక్కెర.. మధుమేహానికి మాత్రమే కాకుండా కంటి జబ్బులకు, దంతాల ఇన్ఫెక్షన్కు కూడా కారణమవు
Lions Club | మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని మాదారం పోలీస్ స్టేషన్ గ్రౌండ్లో ఓపెన్ జిమ్ వద్ద తాండూర్ తెలంగాణ లయన్స్ క్లబ్ సభ్యులు గురువారం ఉచితంగా మధుమేహం వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ధూమపానం టైప్-2 డయాబెటిస్కు కారణం కావొచ్చని కొత్త అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం పొగ తాగడం టైప్-2 డయాబెటిస్లోని నాలుగు ఉప రకాల అభివృద్ధిని పెంపొందిస్తుంది.