టైప్-2 డయాబెటిస్ (Type 2 Diabetes) ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధిలో శరీరం గ్లూకోజ్ను సరిగ్గా వినియోగించుకోలేకపోతుంది. ప్రధానంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం ల�
డయాబెటిస్, బరువు తగ్గించటంలో అత్యంత జనాదరణ పొందిన మందులు వాడుతున్న రోగులు ఊహించిన దాని కంటే ఎక్కువగా కండరాల బలాన్ని కోల్పోతున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది.
సహజ గృహ చికిత్సలు ఎలా పనిచేస్తాయో పూర్తిగా అర్థం కాకముందే రోజువారీ జీవితంలో భాగమవుతాయి. జీరా వాటర్, మేథీ వాటర్ కూడా అలాంటి ప్రసిద్ధ పానీయాలే. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించడానికి చాలామంది వీ
పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోకుండా ఉండాలంటే.. వేయించిన పదార్థాలను పక్కన పెట్టేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. నూనెలను వేడి చేసినప్పుడు అందులో ట్రాన్స్ఫ్యాట్స్ ఏర్పడుతాయి.
Ladakh : సీఎస్ఐఆర్ పరిశోధకులు అరుదైన విషయాన్ని గుర్తించారు. లడాఖ్ మట్టిలో ఉన్న సూక్ష్మజీవుల్లోని రసాయనంతో క్యాన్సర్, టీబీ, డయాబెటిస్ చికిత్స చేయవచ్చు అని తేల్చారు. బయోరిసోర్స్ టెక్నాలజీ జర్�
రోగం వస్తే మందు వాడాలి. కొన్ని మందులకు రోగాలు తగ్గకపోగా కొత్త రోగాలు చుట్టుకుంటున్నాయ్. పెయిన్ కిల్లర్స్ నొప్పినే కాదు కిడ్నీలనూ చంపేస్తాయ్. చీటికీ మాటికీ వేసుకునే యాంటి బయాటిక్స్ లాంగ్లైఫ్ని చ�
నిద్ర మొత్తం ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. తగినంత నిద్రపోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ తక్కువగా నిద్రపోవడం వల్ల, నిద్రలేమి కారణంగా అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్�
ప్రస్తుత కాలంలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధి ఆకస్మాత్తుగా రాదు. ఇది సంవత్సరాల పాటు నెమ్మదిగా అభివృద్ది చెందుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్�
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కబళిస్తున్న డయాబెటిస్ మహమ్మారికి చైనా పరిశోధకులు అద్భుత చికిత్సను అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే మొదటిసారిగా స్టెమ్ సెల్ థెరపీ ద్వారా టైప్ 2 డయాబెటిస్ను నయం చేయగల�
డయాబెటిస్ తో బాధపడే వారు గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం. నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావిత�
డయాబెటిస్ తో బాధపడే వారు రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులను ఎదుర్కొంటూ ఉంటారు. ఆహారంలో మార్పులు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతా�
డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మన దేశంలో దాదాపు 90 మిలియన్ల మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారని 2025 -26 లో నిర్వహించిన ఓ ఆర్థిక సర్వే చెబుతోంది. మారిన మన జీవన విధానం, ఆహారపు �
మనదేశంలో మధుమేహ నిర్ధారణ కోసం ‘హెచ్బీఏ1సీ’ పరీక్ష ఫలితాల్నే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ రిపోర్టుల్లో హెచ్బీఏ1సీ స్థాయి 6.5శాతం కన్నా ఎక్కువగా ఉంటే.. ‘డయాబెటిస్' ఉన్నట్లు పరిగణిస్తారు. అయితే, ‘ది లాన్సెట�
మారిన జీవనవిధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో డయాబెటిస్ కూడా ఒకటి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. డయాబెటిస్ బారిన పడిత
దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్లో మధుమేహాన్ని గుర్తించడానికి, పర్యవేక్షించడానికి కేవలం ైగ్లెకేటెడ్ హిమోగ్లోబిన్(హెచ్బీఏ1సీ) పైనే ఆధారపడడం పట్ల పరిశోధకులు హెచ్చరికలు జారీచేశారు. రక్తహీనత, రక్త రుగ్మ�