జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం బుధవారం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. గ్రేటర్లోని 24 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 88,73,991 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందు�
చైతన్యం వెల్లివిరిసింది. ఓటు హక్కు నమోదుపై ఉమ్మడి జిల్లా పరిధిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి కనిపించింది. అంచనాలకు మించి 13 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు�
అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారుల హోదాలో కలెక్టర్లు బుధవారం తుది జాబితాను వెల్లడించగా శాసనసభ నియోజకవర్గాలవారీగా మొత్తం ఓటర్లు, మహిళలు, పురుషులు, థర్డ్�
శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేలా ఓటర్లను మరింత చైతన్య పరచాలని ఎన్నికల ప్రచారకర్తలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. ఈ మేరకు ఓటర్లను చైతన్యవంతులను చేయడానికి ప్రచారకర్త�
ఎన్నికల సమయం దగ్గరపడుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ఓటర్ల జాబితా కసరత్తు తుది అంకానికి చేరుకున్నది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 19 వరకు ఓటరు జాబితాలో పే�
రానున్న ఎన్నికల నేపథ్యంలో తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని రోల్ అబ్జర్వర్ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ ఈఆర్ఓలను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్, అంబర్పేట, గోషామహ�
జాబితాలో తప్పుల సవరణ చేసినప్పుడే స్పష్టమైన ఓటరు జాబితాను తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఓటరు జాబితా (రోల్ అబ్జర్వర్) పరిశీలకులు డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ అన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందించాలని విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు వాకాటి కరుణ అన్నారు.
రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 19 లక్షల దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందాయి. కొత్తగా ఓటు హక్కు కోసం 10.27 లక్షలు, చిరునామా మార్పునకు 5.58 లక్షలు, ఓట్ల తొలగింపునకు ఇప
ఓటరు జాబితా సవరణలో భాగంగా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ ఆదేశించారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లతో వీడియ
స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం కీలకమైనదని కలెక్టర్ బోరడే హేమంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు కొత్త ఓటరుగా పేర్లను నమోదు చేసుకునేందుకు ఈనెల 19వరకు మాత్రమే గడువున్నది. అయితే జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారందరితో ఓటరుగా పేర్లను నమోదు చేయించేందుకు జిల్లా ఎన్నికల �