రానున్న ఎన్నికల నేపథ్యంలో తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని రోల్ అబ్జర్వర్ డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ ఈఆర్ఓలను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్, అంబర్పేట, గోషామహ�
జాబితాలో తప్పుల సవరణ చేసినప్పుడే స్పష్టమైన ఓటరు జాబితాను తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఓటరు జాబితా (రోల్ అబ్జర్వర్) పరిశీలకులు డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ అన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితాను పూర్తి పారదర్శకంగా రూపొందించాలని విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు వాకాటి కరుణ అన్నారు.
రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 19 లక్షల దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందాయి. కొత్తగా ఓటు హక్కు కోసం 10.27 లక్షలు, చిరునామా మార్పునకు 5.58 లక్షలు, ఓట్ల తొలగింపునకు ఇప
ఓటరు జాబితా సవరణలో భాగంగా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ ఆదేశించారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లతో వీడియ
స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం కీలకమైనదని కలెక్టర్ బోరడే హేమంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు కొత్త ఓటరుగా పేర్లను నమోదు చేసుకునేందుకు ఈనెల 19వరకు మాత్రమే గడువున్నది. అయితే జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారందరితో ఓటరుగా పేర్లను నమోదు చేయించేందుకు జిల్లా ఎన్నికల �
ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితాను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రచురించారు. అర్హులందరికీ ఓటుహక్కు కల్పించే లక్ష్యంతో అధికారులు గ్ర�
ఓటరు జాబితా సవరణలో భాగంగా ఇప్పటివరకు కొత్తగా పేరు నమోదు కోసం 1.32 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. ఈ నెల 21 నుంచి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మొదలైందని వివరించారు
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సమాచారాన్ని అందించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 26, 27 తేదీల్లో సవరణలు, మార్పులు, చేర్పులు చేసుకున
Hyderabad | ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడటంపై ఎన్నికల కమిషన్ దృష్టిసారించింది. ఒకే ఇంటి నంబర్, బై నంబర్తో అధిక సంఖ్యలో నమోదైన ఓట్లను మరోసారి పరిశీలించి, అనర్హులను తొలగిస్తున్నది.
పటిష్టమైన ఓటరు జాబితా తయారీలో భాగంగా ఈ నెల 26, 27 తేదీల్లో, వచ్చే నెల 2, 3 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ శుక్రవారం ఒ