సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో తొలగించిన 35 వేల ఓట్లను తిరిగి జాబితాలో చేర్చాలని కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు లేఖ రాశారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవ�
హుజూరాబాద్ మండలంలో పురుషులతో పోల్చితే మహిళా ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల ఎన్నికల విభాగం అధికారులు ప్రకటించిన కొత్త ఓటరు జాబితాలో ఈ విషయం వెల్లడైంది. మండలంలో పురుష ఓటర్ల కన్నా 953 మంది మహిళా ఓటర్లు �
అంతంత మాత్రంగానే ఓటింగ్ స్వతంత్రం వచ్చి ఏండ్లు గడుస్తున్నా.. ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా ఓటింగ్ శాతం మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఓటు హక్కు వినియోగదారు సంఖ్య సగటున 50-60 శాతానికి మించడం లేదు.
జిల్లాలో రాబోయే 15 రోజుల్లో ఓటరు జాబితాలో ఉన్న పీఎస్ఈ ఎంట్రీల ఫీల్డ్ వెరిఫికేషన్ వందశాతం పూర్తయ్యేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సూచించార
శేరిలింగంపల్లి నియోజకవర్గం అత్యధిక ఓటర్లతో రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉన్న ఈ నియోజకవర్గం తాజా ఓటరు జాబితా సవరణ సందర్భంగానూ తన స్థానాన్ని పదిలం చేసుకున్నది. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితా ప�
అభివృద్ధి పథంలో.. పాతనగరం జూ పార్క్ నుంచి ఆరాంఘర్ వరకు కొనసాగుతున్న ఫ్లై ఓవర్ పనులు చార్మినార్, జనవరి 5 : నగర అభివృద్ధితో పోటీ పడుతూ పాతనగరంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కలిగి ఉండాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటర్ల తు�
మెదక్ జిల్లా ఓటర్ల సంఖ్య 4,09,473 మందిగా తేలింది. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలంటూ అధికార గణం విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో నెల రోజుల వ్యవధిలో 9,860 మంది కొత్తగా ఓటర్లు న
ఈ నెల 5వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు మహేశ్ దత్ ఎక్కా తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
త్వరలో ఎన్నికలు నిర్వహించనున్న మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం తుది ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఖరారు చేసింది.
ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో ఓటర్ నమోదు, సవరణలకు సంబంధించిన ఫారం 6, 7, 8 ఆన్�
ప్రతి సంవత్సరం ఓటరు నమోదు, చేర్పులు, మార్పులు, సవరణలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం ఇస్తున్నది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు దరఖాస్తులను స్వీకరించగా 14,223 వచ్చి�
18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని స్వీప్ నోడల్ అధికారి కోటాజీ పేర్కొన్నారు. బుధవారం పరిగిలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు ఓటరు నమోదు,
ఓటరు జాబితాలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జాబితాలో పేర్లను తొలగించే ముందు, అందుకు గల కారణాలను పక్కాగా నిర్ధారించుకోవ