ఓటు వజ్రాయుధం లాంటిది. మెరుగైన సమాజం కోసం, సమర్ధులైన నాయకులను ఎన్నుకోవడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అయితే.. ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నందున కేంద్ర ఎన్నికల సంఘం రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్-2023 పేరుతో కొత�
Vote | ఓటు.. వజ్రాయుధం లాంటిది. మెరుగైన సమాజం కోసం సమర్థులైన నాయకులను ఎన్నుకోవడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నందున కేంద్ర ఎన్నికల సంఘం రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్-2023 పేరుతో కొత్తగా
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన ఎన్నికల సంఘం, తాజాగా బోగస్ ఓట్లపై దృష్టిపెట్టింది.
ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆర్డీఓలు, ఎన్నికల విభాగం అధికా�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో తొలగించిన 35 వేల ఓట్లను తిరిగి జాబితాలో చేర్చాలని కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు లేఖ రాశారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవ�
హుజూరాబాద్ మండలంలో పురుషులతో పోల్చితే మహిళా ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల ఎన్నికల విభాగం అధికారులు ప్రకటించిన కొత్త ఓటరు జాబితాలో ఈ విషయం వెల్లడైంది. మండలంలో పురుష ఓటర్ల కన్నా 953 మంది మహిళా ఓటర్లు �
అంతంత మాత్రంగానే ఓటింగ్ స్వతంత్రం వచ్చి ఏండ్లు గడుస్తున్నా.. ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా ఓటింగ్ శాతం మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఓటు హక్కు వినియోగదారు సంఖ్య సగటున 50-60 శాతానికి మించడం లేదు.
జిల్లాలో రాబోయే 15 రోజుల్లో ఓటరు జాబితాలో ఉన్న పీఎస్ఈ ఎంట్రీల ఫీల్డ్ వెరిఫికేషన్ వందశాతం పూర్తయ్యేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సూచించార
శేరిలింగంపల్లి నియోజకవర్గం అత్యధిక ఓటర్లతో రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉన్న ఈ నియోజకవర్గం తాజా ఓటరు జాబితా సవరణ సందర్భంగానూ తన స్థానాన్ని పదిలం చేసుకున్నది. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటరు జాబితా ప�
అభివృద్ధి పథంలో.. పాతనగరం జూ పార్క్ నుంచి ఆరాంఘర్ వరకు కొనసాగుతున్న ఫ్లై ఓవర్ పనులు చార్మినార్, జనవరి 5 : నగర అభివృద్ధితో పోటీ పడుతూ పాతనగరంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కలిగి ఉండాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటర్ల తు�
మెదక్ జిల్లా ఓటర్ల సంఖ్య 4,09,473 మందిగా తేలింది. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలంటూ అధికార గణం విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో నెల రోజుల వ్యవధిలో 9,860 మంది కొత్తగా ఓటర్లు న
ఈ నెల 5వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు మహేశ్ దత్ ఎక్కా తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
త్వరలో ఎన్నికలు నిర్వహించనున్న మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం తుది ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఖరారు చేసింది.