అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొంది, వినియోగించుకోవాల్సిన అవశ్యకత ప్రతి ఓటరుపై ఉంది. ఓటుతో తన తలరాతను మార్చడంతోపాటు దేశ భవిష్యత్ను మార్చే శక్తి ఉంది. మెరుగైన సమాజం నిర్మాణానికి ప్రతి ఓటరు చేతిలో అరుదై
Voter list | ఓటర్ల జాబితాలో పేరు లేనివారితోపాటు ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండే వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్నవారు తమ చిరునామాను మ�
Vote | హైదరాబాద్ : ఓటరు జాబితాలో మీ పేరుందా? లేకపోతే వెంటనే మీ పేరు నమోదు చేయించుకోండి. దీనికోసం ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటు హక్కులేని వాళ్లు, ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్న�
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తప్పులు లేని ఓటరు జాబితా ఉండాలనే లక్ష్యంతో హైదరాబాద్ జిల్లాలోని ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ఓటర్లు చెక్ చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్�
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఎల్ఓలు సమర్థవంతమైన స్పష్టమైన ఎలక్టోరల్ రోల్ ను తయారు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫొటో ఎలక్�
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామా సరి చూసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.
నిర్మల్ జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దినోత్సవ పోస్టర్ను ఆవ�
త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు, బోగస్ ఏరివేతపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది.
ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని తహసిల్దార్ షర్మిల బీఎల్వోలను ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్య దర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆమ�
ఓటు వజ్రాయుధం లాంటిది. మెరుగైన సమాజం కోసం, సమర్ధులైన నాయకులను ఎన్నుకోవడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అయితే.. ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నందున కేంద్ర ఎన్నికల సంఘం రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్-2023 పేరుతో కొత�
Vote | ఓటు.. వజ్రాయుధం లాంటిది. మెరుగైన సమాజం కోసం సమర్థులైన నాయకులను ఎన్నుకోవడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నందున కేంద్ర ఎన్నికల సంఘం రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్-2023 పేరుతో కొత్తగా
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన ఎన్నికల సంఘం, తాజాగా బోగస్ ఓట్లపై దృష్టిపెట్టింది.
ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆర్డీఓలు, ఎన్నికల విభాగం అధికా�