ఈ నెల 5వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు మహేశ్ దత్ ఎక్కా తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
త్వరలో ఎన్నికలు నిర్వహించనున్న మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం తుది ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఖరారు చేసింది.
ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో ఓటర్ నమోదు, సవరణలకు సంబంధించిన ఫారం 6, 7, 8 ఆన్�
ప్రతి సంవత్సరం ఓటరు నమోదు, చేర్పులు, మార్పులు, సవరణలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం ఇస్తున్నది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు దరఖాస్తులను స్వీకరించగా 14,223 వచ్చి�
18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని స్వీప్ నోడల్ అధికారి కోటాజీ పేర్కొన్నారు. బుధవారం పరిగిలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు ఓటరు నమోదు,
ఓటరు జాబితాలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జాబితాలో పేర్లను తొలగించే ముందు, అందుకు గల కారణాలను పక్కాగా నిర్ధారించుకోవ
దస్తురాబాద్ మండలంలో మొత్తం 20 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4వ దీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొత్త ఓటరు నమోదుతో పాటు, ఓటరు కార్డులో మ�
Pakistani woman | ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఆశ్చర్యకరమై విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్కు చెందిన మహిళ పేరు ఓటరు జాబితాలో కనిపించడం వివాదాస్పదమైంది.
ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా ఎంతో కీలకమని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ‘ఫొటో ఓటర్ల జాబితాల సారాంశ సవరణ’పై కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవా
నకిలీ ఓటర్లకు చెక్ పెట్టేందుకు ఓటర్ల లిస్టుతో ఆధార్ అనుసంధానికి అనుమతిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రక్రియ ద్వారా ఆధార్ డాటా దుర్వినియోగమయ్యే అవకాశం ఉందనే ఆందోళన నేపథ�
ఓటర్ జాబితా సవరణ షెడ్యూల్ విడుదల ఈనెల 21న తుది జాబితా ప్రకటనకు సన్నాహకాలు ఖాళీగా ఉన్న 31 సర్పంచ్, 1125 వార్డు సభ్యుల స్థానాలు నాలుగు ఎంపీటీసీ స్థానాలు సైతం ఉమ్మడి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న ప�
సికింద్రాబాద్,జనవరి5: సికింద్రాబాద్ నియోజకవర్గం ఓటర్ల జాబితా డ్రాఫ్ట్రోల్ సిద్ధమైంది. పలు కసరత్తుల అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులు బుధవారం ఓటర్ల జాబితాకు తుదిరూపు ఇచ్చారు. చిరునామాల మార్పులు,
పరిగి : ఓటర్ల తుది జాబితాను బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల విడుదల చేశారు. తుది జాబితా ప్రకారం.. వికారాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్లు 8,96,892 మంది ఉండగా వారిలో పురుషులు 4,49,029 మంది, మహిళలు 4,47,839 మంది, థర్డ్ �