ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం-2024ను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు బీ. భారతి లక్పతినాయక్ ఆదేశించారు.
తప్పులులేని ఓటరు జాబితాను సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. ఆదివారం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, సవరణలపై బీఎల్వోలకు పలు సూచనలు చేశారు.
రంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటరు జాబితా సవరణలో భాగంగా 18 ఏండ్లు నిండి ఓటరుగా నమోదు కాని వారు తమ ఓటును నమోదు చేసుకోవడానికి ఈ నెల 20, 21 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించాలని కలెక్టర్ దాసరి హరిచ
పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో
రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా సవరణపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు నేడు (శని), రేపు (ఆదివారం) అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాలు, వార్డు ఆఫీసుల వద్ద ప్రత్యేక ఓటరు శిబిరాలను �
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిం చారు.
ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైనదని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో �
వికారాబాద్ జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తన చాంబర్ లో శనివారం సమావేశం నిర్వహించి డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను విడుదల చేశారు.
ఓటరు జాబితా సవరణ కార్యక్రమం -2024ను పకడ్బందీ గా నిర్వహించాలని కలెక్టర్ బొరడే హే మంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేం ద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో బుధవారం ఆసిఫాబాద్, కాగజ్ న గర్ ఆర్డీవోలు కదం �
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోక్ సభ ఎన్నికల నిర్వహణకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. జిల్లాలో చేవెళ్ల, భువనగిరి పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు జాబిత�
TS Legislative Council | తెలంగాణలో రాష్ట్ర శాసన మండలిలో త్వరలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం శుక్రవారం ఓటరు జాబితా షెడ్యూల్ను విడుదల చేసింది.
లోక్సభ ఎన్నికలకు జిల్లా యంత్రాం గం మందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నది. ప్రాథమిక పనులను వారం క్రితమే జిల్లాల్లో ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నది.