పేదల అవసరాలు, కష్టాలు గుర్తించి సంక్షేమ పథకాలు అందజేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని, కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే నష్టపోతారని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ అన్నార�
Minister Mallareddy | సీఎం కేసీఆర్ అందించిన పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందని, మాయమాటలు నమ్మి ఆగం కాకుండా అభివృద్దిని చూసి ఓటెయ్యాలని బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి,మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy )అన్నారు. మేడ్చల్ మం
ఈనెల 30న ఓటేసే ముందు గ్యాస్ బండకు దండం పెట్టి.. కారు గుర్తుకు ఓటు వేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ దేవేందర్నగర్ కాలనీలో
Minister Niranjan reddy | రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు తప్పవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjanreddy) అన్నారు.
రైతు తనకున్న భూమినే నమ్ముకొని బతుకుతాడు. ఆ భూమి భద్రంగా ఉన్నప్పుడే ఆ కుటుంబానికి భరోసా.. ఆ భూమిలో పంట బాగా పండినప్పుడే ఆ ఇంట్లో పండగ. ఎవుసం సాగాలంటే ఎలపట-దాపట ఎద్దులు ఎంత ముఖ్యమో.. రైతు బతుకు సాఫీగా సాగాలంటే
Vote | 28,057 మంది ఓటర్లు ఇంటి వద్దే ఓటేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ కోసం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత ఉన్న 28,057 మందికి అవకాశం కల్పించారు.
ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్న ..మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వారి పోలింగ్ కేంద్రం, బూత్ల వివరాలతో కూడిన ఓటర్ స్లిప్లను ఎన్నికల అధికారులు బుధవారం పంపిణీ చేశారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శించి ఓటు వేయాలె. ఏ దేశంలో ఈ విధంగా జరుగుతున్నదో ఆ దేశాలు మంచిగ ముందుకుపోతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లో ఉండే ఆయుధం ఒకటే ఒకటి ఓటు. మంచివాళ�
ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ పరిశీలన కూడా పూర్తయింది. ఈనెల 30న పోలింగ్ జరగనున్నది. ఇప్పటికే ఓటు హక్కు నమోదు ప్రక్రియ కూడా పూర్తయింది. రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Minister Jagdishreddy | పదేళ్లకాలంలో ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి(Minister Jagdishreddy) అన్నారు.
సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని కార్యక్రమాలను గుర్తు పెట్టుకొని కారు గుర్తుకు ఓటెయ్యాలని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
Hyderabad | కేసీఆర్ సీఎంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది మొదలు రెండు టర్మ్లల్లో హైదరాబాద్ భూతల స్వర్గమయ్యింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఐకాన్ వల్ల గ్లోబల్ సిటీగా వినుతికెక్కింది. ఆయన అనితర సాధ్�