ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్న ..మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వారి పోలింగ్ కేంద్రం, బూత్ల వివరాలతో కూడిన ఓటర్ స్లిప్లను ఎన్నికల అధికారులు బుధవారం పంపిణీ చేశారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శించి ఓటు వేయాలె. ఏ దేశంలో ఈ విధంగా జరుగుతున్నదో ఆ దేశాలు మంచిగ ముందుకుపోతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లో ఉండే ఆయుధం ఒకటే ఒకటి ఓటు. మంచివాళ�
ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ పరిశీలన కూడా పూర్తయింది. ఈనెల 30న పోలింగ్ జరగనున్నది. ఇప్పటికే ఓటు హక్కు నమోదు ప్రక్రియ కూడా పూర్తయింది. రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Minister Jagdishreddy | పదేళ్లకాలంలో ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి(Minister Jagdishreddy) అన్నారు.
సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని కార్యక్రమాలను గుర్తు పెట్టుకొని కారు గుర్తుకు ఓటెయ్యాలని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
Hyderabad | కేసీఆర్ సీఎంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది మొదలు రెండు టర్మ్లల్లో హైదరాబాద్ భూతల స్వర్గమయ్యింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఐకాన్ వల్ల గ్లోబల్ సిటీగా వినుతికెక్కింది. ఆయన అనితర సాధ్�
CM KCR | ఎన్నికల్లో విచక్షణ జ్ఞానంతో ఓటు వేయాలి.. లేదంటే ఐదేండ్లు బాధపడాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సరైన పార్టీకి ఓటు వేస్తేనే సరైన భవిష్యత్ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
CM KCR | ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువైందని సీఎం కేసీఆర్ అన్నారు. వజ్రాయుధంలాంటి ఓటును ఉల్టా వినియోగిస్తే కిస్మత్ను బదలాయిస్తుందని.. భవిష్యత్ను కిందమీద చేస్తుందని ప్రజలను హెచ్చరించారు. బాల్కొండలో జరిగి�
సాధారణ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం 10.42 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అక్టోబర్ 9 నుంచి 31వ తేదీ వరకు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు స్వీకరించారు.
CM KCR | బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే పోరాడే పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇల్లందు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద
CM KCR | ఎన్నికల్లో ఓటును అలవోకగా వేయొద్దు.. మీ తలరాత మార్చేది.. భవిష్యత్ను తీర్చిదిద్దేది మీ ఓటే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇల్లందు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర�