సాధారణ ఎన్నికల వేళ ప్రజలకు, ఓటర్లకు అవసరమైన సమాచారం, ఫిర్యాదులు చేయడానికి, సందేహాలను తీర్చుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకు https:// ceotelangana.nic.in వెబ్సైట్ ఓపెన్ చేయగానే కింది భాగ
ఇటీవల ఓటు హక్కు నమోదు చేసుకొని ఓటు హక్కు పొందిన యువకులు.. తొలి ఓటును బీఆర్ఎస్కే వేస్తామని స్పష్టం చేశారు. అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు అండగా ఉంటామని తేల్చిచెప్పారు.
ఓటు హక్కు నమోదు కోసం కొత్తగా 17 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. తాము చేపట్టిన విస్తృత ప్రచారం వల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస�
Minister Koppula | ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి, రైతులను గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఓటేస్తే చీకటి రోజులే వస్తాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) �
ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నికల హడావుడి మొదలు కాగా, ఎలక్షన్ కమిషన్ ఓటు హక్కు నమోదుకు మరో అవకాశం కల్పించింది. ఈ నెల 19వ తేదీ వరకు గడువు ఇవ్వగా, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్న�
ఓటరు జాబితాలో పేరుందో.. లేదో.. తెలుసుకునేందుకు భారత ఎన్నికల సంఘం యాప్లు, వెబ్సైట్లను అందుబాటులోకి తెచ్చింది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించడంతోపాటు ఇదివరకు ఓటు హక్కు ఉన్న వారి పేరు జాబిత
‘మా ఊరికి వచ్చిపోయే దారిలో ఉన్న రాళ్లవాగుపై బ్రిడ్జి నిర్మించాలని, గ్రామస్థుల కష్టం తీర్చాలని ఉమ్మడి పాలకులకు ఏండ్ల తరబడి మొరపెట్టుకున్నా ఎవ్వరూ కనికరించలేదు.
అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొంది, వినియోగించుకోవాల్సిన అవశ్యకత ప్రతి ఓటరుపై ఉంది. ఓటుతో తన తలరాతను మార్చడంతోపాటు దేశ భవిష్యత్ను మార్చే శక్తి ఉంది. మెరుగైన సమాజం నిర్మాణానికి ప్రతి ఓటరు చేతిలో అరుదై
Voter list | ఓటర్ల జాబితాలో పేరు లేనివారితోపాటు ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండే వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్నవారు తమ చిరునామాను మ�
Vote | హైదరాబాద్ : ఓటరు జాబితాలో మీ పేరుందా? లేకపోతే వెంటనే మీ పేరు నమోదు చేయించుకోండి. దీనికోసం ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటు హక్కులేని వాళ్లు, ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్న�
Collector Hemanth | ఎన్నికల సమయంలో ఓటు హక్కు గల ప్రతి ఒక్కరు తమ ఓటును ఎలాంటి ఒత్తిడులకు, ప్రలోభాలకు లోను కాకుండా సక్రమంగా వినియోగించుకొని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేసుకుందామని
ఓటు (Vote) హక్కు వినియోగం, ఆవశ్యకతపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను’ (I Vote For Sure) అనే నినాదంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో 5కే రన్�
18 ఏండ్లు నిండిన ప్రతిఒకరిని ఓటరుగా నమోదు చేసేలా అన్ని స్థాయిల్లో స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి హైదరాబాద్ కార్యాలయం నుంచి అ�
పోలింగ్ రోజు ఏదో ఒక పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లి ఓటరు స్లిప్ తీసుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ అధికారులకు చూపించి బ్యాలెట్ బాక్స్లో ఓటు వేయడం గతంలో ఉన్న ప్రక్రియ.
భారతదేశం ఒక జాతిగా మనుగడ సాగించటానికి ప్రధాన ఆధారం భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం. సువిశాలమైన ఈ భరత భూమి మీద వివిధ భాషలు, భావజాలాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆహారాలు, ఆహార్యాలు, విశ్వాసాలు స్వేచ్ఛగా ప్రకాశిస్�