CM KCR | బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే పోరాడే పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇల్లందు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద
CM KCR | ఎన్నికల్లో ఓటును అలవోకగా వేయొద్దు.. మీ తలరాత మార్చేది.. భవిష్యత్ను తీర్చిదిద్దేది మీ ఓటే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇల్లందు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర�
ఓటు హక్కు వజ్రాయుధం వంటిది. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మనల్ని పాలించే ఉత్తమ పాలకులను ఎన్నుకునే గొప్ప అవకాశం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత ప్రచారం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఎన�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్, మాదాపూర్, బాలానగర్, మూసాపేట, శేరిలింగంపల్లి, నానక్రామ్గూడ, ఖానామెట్, మాదాపూర్, అత్తాపూర్, సిక్ చావనీ.. తదితర ప్రాంతాల్లో�
Vote | ఒక్క ఓటుతోనే అమెరికాలో ఇంగ్లిష్ మాతృభాష అయింది. ఒక్క ఓటే ఫ్రాన్స్లో ప్రజాపాలనను తెచ్చింది. హిట్లర్ నాజీ సైన్యానికి అధ్యక్షుడు అయ్యింది ఒక్క ఓటుతోనే. అంతెందుకు వాజపేయి సర్కార్ తలకిందు లైంది ఆ ఒక్క
2001లో ఉమ్మడి రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పనయిపోయినట్టేనని నిరాశా నిస్పృహ లు ఆవరించిన కాలంలో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. మరోవైపు విద్యుత్తు ఉద్యమం. పెంచిన విద్యుత్తు చార్జీ లు తగ్గించాలని వామపక్షాల నాయకత్వం
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకునేందుకు ఓటరు సహాయ మిత్రను వినియోగించుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉన్న ఈ యాప్తోపాటు ఓటర్ హెల్ప్ ల
ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా జరిగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, పౌరులు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మల్కాజిగిరి డీసీపీ జానకి సూచించారు.
చైతన్యం వెల్లివిరిసింది. ఓటు హక్కు నమోదుపై ఉమ్మడి జిల్లా పరిధిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి కనిపించింది. అంచనాలకు మించి 13 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు�
పార్లమెంట్లో మాట్లాడటానికి లేదా ఓటు వేయడానికి లంచం తీసుకున్న శాసనకర్తలపై ప్రాసిక్యూషన్ నిర్వహించకుండా మినహాయింపును ఇస్తూ 1998 జేఎంఎం లంచం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు శాసనకర్తల చర్యలు నేరపూరి�
శాసనసభ ఎన్నికల నిర్వహణకు వేగం పెంచిన భారత ఎన్నికల సంఘం అందుకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో నమోదు చేసుకున్న ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట�