Collector Hemanth | ఎన్నికల సమయంలో ఓటు హక్కు గల ప్రతి ఒక్కరు తమ ఓటును ఎలాంటి ఒత్తిడులకు, ప్రలోభాలకు లోను కాకుండా సక్రమంగా వినియోగించుకొని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేసుకుందామని
ఓటు (Vote) హక్కు వినియోగం, ఆవశ్యకతపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను’ (I Vote For Sure) అనే నినాదంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో 5కే రన్�
18 ఏండ్లు నిండిన ప్రతిఒకరిని ఓటరుగా నమోదు చేసేలా అన్ని స్థాయిల్లో స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి హైదరాబాద్ కార్యాలయం నుంచి అ�
పోలింగ్ రోజు ఏదో ఒక పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లి ఓటరు స్లిప్ తీసుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ అధికారులకు చూపించి బ్యాలెట్ బాక్స్లో ఓటు వేయడం గతంలో ఉన్న ప్రక్రియ.
భారతదేశం ఒక జాతిగా మనుగడ సాగించటానికి ప్రధాన ఆధారం భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం. సువిశాలమైన ఈ భరత భూమి మీద వివిధ భాషలు, భావజాలాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఆహారాలు, ఆహార్యాలు, విశ్వాసాలు స్వేచ్ఛగా ప్రకాశిస్�
ఓటర్లు తాము వేసిన ఓటును క్రాస్ వెరిఫికేషన్ చేసుకొనేందుకు అవకాశం ఉండాలని కోరుతూ ఓ ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈవీఎంలో వేసిన
నిర్మల్ జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దినోత్సవ పోస్టర్ను ఆవ�
ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని తహసిల్దార్ షర్మిల బీఎల్వోలను ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్య దర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆమ�
శాసనసభ ఎన్నికల్లో ప్రజలు వ్యక్తిగత, స్థానిక, రాష్ట్ర ప్రయోజనాలను కోరుకుంటారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమికి స్థానిక అంశాలను స్పృశించని ఆ పార్టీ ఎజెండాయే కారణమైంది. స్థానిక ఎజెండాతో కాంగ్రెస్ ఎన్ని�
ఏ ప్రజాస్వామ్య దేశానికైనా ఎన్నికలే కీలకం. ఓటరు తీర్పు ఆధారంగానే ప్రభుత్వాలు కొలువుదీరి, అధికారాన్ని చెలాయిస్తాయి. దీనికి మన దేశం కూడా అతీతం కాదు. అయితే, మన దేశంలో ఇప్పటివరకు జరిగిన అన్ని సార్వత్రిక ఎన్ని�
RVM | దేశంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) పనితీరు, విశ్వసనీయతపై సాధారణ పౌరులే కాదు మేధావులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.