ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని తహసిల్దార్ షర్మిల బీఎల్వోలను ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్య దర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆమ�
శాసనసభ ఎన్నికల్లో ప్రజలు వ్యక్తిగత, స్థానిక, రాష్ట్ర ప్రయోజనాలను కోరుకుంటారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమికి స్థానిక అంశాలను స్పృశించని ఆ పార్టీ ఎజెండాయే కారణమైంది. స్థానిక ఎజెండాతో కాంగ్రెస్ ఎన్ని�
ఏ ప్రజాస్వామ్య దేశానికైనా ఎన్నికలే కీలకం. ఓటరు తీర్పు ఆధారంగానే ప్రభుత్వాలు కొలువుదీరి, అధికారాన్ని చెలాయిస్తాయి. దీనికి మన దేశం కూడా అతీతం కాదు. అయితే, మన దేశంలో ఇప్పటివరకు జరిగిన అన్ని సార్వత్రిక ఎన్ని�
RVM | దేశంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) పనితీరు, విశ్వసనీయతపై సాధారణ పౌరులే కాదు మేధావులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటుకు రూ.6,000 చొప్పున ప్రజలకు ఇస్తామని బీజేపీ నేత అన్నారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశా
ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎంతో గుండె ధైర్యంతో తెగువ చూపి ఎల్ సాల్వడార్ దేశాధ్యక్ష పదవికి పోటీ చేసిన ధీర వనిత ప్రుడెన్సియా అయాల (1885-1936). కానీ ఆమె నామినేషన్ను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టేసింది.
అర్హుల రందరూ ఓటు హక్కు కలిగి ఉండాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. నూతన కలెక్టరేట్లోని తన చాంబర్లో తాసిల్దార్లతో ఓట రు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై శుక్రవారం సమీక్షా నిర్వహించారు.
ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా వరుసగా కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచుతూపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఈ వడ్డింపులకు కొంత విరామం ఇద్దామనుకున్నా.. దానికి వ్యతిరేకంగా శక్తికాంత దాస్ ఓ
ఒకరికి ఒకే ఓటు నిబంధనను పటిష్టంగా అమలు చేసేందుకు భారత ఎన్నికల సంఘం (సీఈసీ) చర్యలు చేపట్టింది. ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డబుల్ ఓట్లను తొలిగించేందుకు రంగం