నూతన ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వి స్తృత ప్రచారం నిర్వహించాల ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికా రి వికాస్రాజ్ సూచించారు. గురువారం ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ-2023, మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజ
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఒక అవకాశం ఇవ్వాలని నేను ఓటర్లకు సూచిస్తున్నాను. సూర్యాపేటలో జన్మించిన నేను కాలిఫోర్నియాకు కమిషనర్ అయిన మొదటి ప్రవాస భారతీయుడిని. కాలిఫోర్నియా కమిషనర్ హోదాలో నేను వ్
వచ్చే నెల 3న జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో గట్టుప్పల్ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తే నియోజక
వర్గంతోపాటు గ్రామాన్ని దత్తత తీసుకునే బాధ్యత నాది’ అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే�
గుజరాత్ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. రాష్ట్రంలోని 1,017 కార్పొరేట్ కంపెనీలు, పలు ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ఎన్నికల సంఘంతో (ఈసీ) ఓ అవగాహన ఒప్పంద�
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ �
అసెంబ్లీ కమిటీ హాల్లో సోమవారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించగా, ఉమ్మడి జిల్లాలోని మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్తోపాటు తొమ్మిది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనాతో మంత్రి గ�
రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియను సోమవారం అసెంబ్లీ హాల్లో నిర్వహించారు. పోలింగ్కు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమో�
రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో సోమవారం రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్తోపాటు ఉమ్�
ఈ ఏడాది జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓటు విలువ 708 నుంచి 700కు పడిపోయే అవకాశం ఉన్నది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రస్తుతం ఉనికిలో లేకపోవడమే ఇందుకు కారణమని
మతం పేరుతో విభజించి పాలిస్తున్న బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ విజ్ఞప్తి చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బీజేపీకి ఓటేస్తే ఆత్మగౌరవాన్ని త
ఐదురాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించిన పంజాబ్లో మొత్తం 117 స్థానాలకు, యూపీలోని 59 సీట్లకు ఆదివారం పోలింగ్ జరుగనున్నద�
హిమాయత్నగర్, జనవరి25: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని పలువురు వక్తులు అన్నారు. మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా డివిజన్లోని పోలింగ్ బూత్ల్లో ఓటర్లు, బీఎల్వోలు ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాగ
వాపి, డిసెంబర్ 22: రాజకీయాల్లో వెన్నుపోటు కామన్.. కానీ, ఆ పోటు ఇంట్లోవాళ్లే పొడిస్తే! అంతకుమించిన దగా మరోటి ఉండదు. ఇలాంటి దారుణ వెన్నుపోటు ఓ సర్పంచ్ అభ్యర్థికి ఎదురైంది. ఎంతలా అంటే ఇంట్లో 12 మంది ఓటర్లు ఉన్న
సవరణలకు అవకాశం నేడు, రేపు, ఈ నెల 27, 28న ప్రత్యేక డ్రైవ్ హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. శని, ఆదివ