గ్రేటర్ ప్రజల జీవన ప్రమాణాలపై ఈజ్ ఆఫ్ లివింగ్, సిటీజన్ పర్సెప్షన్ సర్వే -2022లో నగర పౌరులు ప్రతి ఒక్కరూ పాల్గొని హైదరాబాద్ నగరాన్ని ముందంజలో ఉంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు.
ఈ నెల 3, 4 తేదీలలో రెండు రోజుల పాటు ఓటరు నమోదు, జాబితా పరిశీలన కోసం స్పెషల్ క్యాంపెయిన్ ఉన్న నేపథ్యంలో బీఎల్ఓలు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండాలి.
జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం స్వీప్ కార్యక్రమంలో భాగం గా కాప్రాలోని అనీష్ �
ఓటు రాజ్యాంగం మనకిచ్చిన హకు అని, ఓటరుగా నమోదుగా చేసుకోవడం, సక్రమంగా వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్ తెలిపారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒకరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని యువతక
Raj Samadhiyala | ఎన్నికలంటేనే రాజకీయ పార్టీల ప్రచార హోరు. అభ్యర్థుల ప్రచార జోరు. ప్రత్యర్థుల విమర్శలు, ప్రతి విమర్శలు. కార్యకర్తల హంగామా. అయితే ఇవన్నీ ఆ ఊర్లో కనబడవు. ఎన్నికల సందర్భంగా
నూతన ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు వి స్తృత ప్రచారం నిర్వహించాల ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికా రి వికాస్రాజ్ సూచించారు. గురువారం ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ-2023, మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజ
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఒక అవకాశం ఇవ్వాలని నేను ఓటర్లకు సూచిస్తున్నాను. సూర్యాపేటలో జన్మించిన నేను కాలిఫోర్నియాకు కమిషనర్ అయిన మొదటి ప్రవాస భారతీయుడిని. కాలిఫోర్నియా కమిషనర్ హోదాలో నేను వ్
వచ్చే నెల 3న జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో గట్టుప్పల్ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తే నియోజక
వర్గంతోపాటు గ్రామాన్ని దత్తత తీసుకునే బాధ్యత నాది’ అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే�
గుజరాత్ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. రాష్ట్రంలోని 1,017 కార్పొరేట్ కంపెనీలు, పలు ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ఎన్నికల సంఘంతో (ఈసీ) ఓ అవగాహన ఒప్పంద�
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ �
అసెంబ్లీ కమిటీ హాల్లో సోమవారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించగా, ఉమ్మడి జిల్లాలోని మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్తోపాటు తొమ్మిది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనాతో మంత్రి గ�
రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియను సోమవారం అసెంబ్లీ హాల్లో నిర్వహించారు. పోలింగ్కు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమో�