రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో సోమవారం రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్తోపాటు ఉమ్�
ఈ ఏడాది జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓటు విలువ 708 నుంచి 700కు పడిపోయే అవకాశం ఉన్నది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రస్తుతం ఉనికిలో లేకపోవడమే ఇందుకు కారణమని
మతం పేరుతో విభజించి పాలిస్తున్న బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ విజ్ఞప్తి చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బీజేపీకి ఓటేస్తే ఆత్మగౌరవాన్ని త
ఐదురాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించిన పంజాబ్లో మొత్తం 117 స్థానాలకు, యూపీలోని 59 సీట్లకు ఆదివారం పోలింగ్ జరుగనున్నద�
హిమాయత్నగర్, జనవరి25: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైందని పలువురు వక్తులు అన్నారు. మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా డివిజన్లోని పోలింగ్ బూత్ల్లో ఓటర్లు, బీఎల్వోలు ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాగ
వాపి, డిసెంబర్ 22: రాజకీయాల్లో వెన్నుపోటు కామన్.. కానీ, ఆ పోటు ఇంట్లోవాళ్లే పొడిస్తే! అంతకుమించిన దగా మరోటి ఉండదు. ఇలాంటి దారుణ వెన్నుపోటు ఓ సర్పంచ్ అభ్యర్థికి ఎదురైంది. ఎంతలా అంటే ఇంట్లో 12 మంది ఓటర్లు ఉన్న
సవరణలకు అవకాశం నేడు, రేపు, ఈ నెల 27, 28న ప్రత్యేక డ్రైవ్ హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. శని, ఆదివ
మొత్తం ఓటర్లు.. 3,03,56,665: ఎన్నికల సంఘం ఈ నెల 6, 7, 27, 28 తేదీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు వచ్చే ఏడాది జనవరి 22న తుది జాబితా ప్రకటన జిల్లాల వారీగా ముసాయిదా జాబితా హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఓటర్ల ముసాయిదా జాబితా-202
Huzurabad Bypoll | హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎన్నారై | దళిత బంధు పథకాన్ని అడ్డుకున్న ఈటల రాజేందర్కు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళితులు ఓటుతోనే సమాధానం చెప్తారని టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అన్నారు.
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి హాజీపూర్ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలక మైందని, ఓటుతో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు సక్రమంగా పొందడంతో పాటు ప్రజలు ప్రశాం�
వృద్ధుడికి సాయంగా వచ్చిన యువకుడి నిర్వాకం ఖిలావరంగల్, ఏప్రిల్ 30 : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు తాను చెప్పిన గుర్తుపై ఓటు వేయమని కోరితే ఆ యువకుడు కాంగ్రెస్ చేతి గుర్తుపై ఓటు వేసి దానిని సోషల్ మీ�
ప్రజాస్వామ్యం| పోలింగ్ శాతం ఎంత పెరిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట 23వ వార్డులోని 69వ బూత్లో హరీశ్ రావు ఓటు హక్కు వినియోగించుకున్
మంత్రి జగదీష్ రెడ్డి | కారు గుర్తుకు ఓటు వేయడం ద్వారానే రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.