మొత్తం ఓటర్లు.. 3,03,56,665: ఎన్నికల సంఘం ఈ నెల 6, 7, 27, 28 తేదీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు వచ్చే ఏడాది జనవరి 22న తుది జాబితా ప్రకటన జిల్లాల వారీగా ముసాయిదా జాబితా హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఓటర్ల ముసాయిదా జాబితా-202
Huzurabad Bypoll | హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎన్నారై | దళిత బంధు పథకాన్ని అడ్డుకున్న ఈటల రాజేందర్కు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళితులు ఓటుతోనే సమాధానం చెప్తారని టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అన్నారు.
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి హాజీపూర్ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలక మైందని, ఓటుతో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు సక్రమంగా పొందడంతో పాటు ప్రజలు ప్రశాం�
వృద్ధుడికి సాయంగా వచ్చిన యువకుడి నిర్వాకం ఖిలావరంగల్, ఏప్రిల్ 30 : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు తాను చెప్పిన గుర్తుపై ఓటు వేయమని కోరితే ఆ యువకుడు కాంగ్రెస్ చేతి గుర్తుపై ఓటు వేసి దానిని సోషల్ మీ�
ప్రజాస్వామ్యం| పోలింగ్ శాతం ఎంత పెరిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట 23వ వార్డులోని 69వ బూత్లో హరీశ్ రావు ఓటు హక్కు వినియోగించుకున్
మంత్రి జగదీష్ రెడ్డి | కారు గుర్తుకు ఓటు వేయడం ద్వారానే రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
నోముల భగత్| నాగార్జునసాగర్లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. హాలియాలోని ఇబ్రహీంపేటలో ఓటు వేశారు.
న్యూఢిల్లీ : రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్, అసోంలో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో బెంగాల్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై విద్యార్థులు చైతన్యం కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని.. 100 శాతం ఓటింగ్ నమోదు చేయాలని చెన్నైలో ఇలా విద్యార్థులు అవగాహన కల్పించా