Minister Srinivas Goud | ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటే వజ్రాయుధం. ఓటు విలువను గుర్తించిన ఓ యువకుడు తన ఓటు(Vote) హక్కును వినియోగించుకునేందుకు అమెరికా నుంచి వచ్చాడు. వివరాల్లోకి వెళ్తే..మహబూబ్నగర్కు చెందిన యువకుడు బి. భరత్ క
హైదరాబాద్ జిల్లాలో చదువుకున్న వారే ఓటు హక్కు వినియోగానికి దూరంగా ఉంటున్నారన్న అపవాదు ఉన్నదని, ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున హాలిడే అని భావించకుండా విద్యావంతులంతా ఆయా పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు హక్కును
Vote | కౌంట్ డౌన్ మొదలైంది. ఐదు, నాలుగు, మూడు, రెండు.. ఒకటి. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నది. పార్టీల ప్రచారం హోరెత్తుతున్నది. కొత్త ఓటరుకు కొత్త ప్రశ్న. పాత ఓటరుకు పాత ప్రశ్నే. ఎవర్ని గెలిపించాలి? పాలను లీటర్లలో �
Vote | రాష్ట్రంలో ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల హడావుడి పెరిగిపోతున్నది. ఈసారి ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదని అన్ని పార్టీల నేతలు తెగ తంటాలు పడుతున్నారు. తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగి �
దేశం కోసం సైనికులు సరిహద్దుల్లో నిలబడి యుద్ధం చేస్తుంటే యువత ఇక్కడ నిలబడి ఓటు వేయలేరా అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. దేశంలో అభివృద్ధి జరగాలంటే ఓటింగ్లో యువత భాగస్వామ్యం కావాలని చెప్పారు. ఎన్నికలను ఆ�
Siddipet | సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మైసంపల్లిలోని దళిత కాలనీలో డబుల్ బెడ్రూం ఇండ్లు పొందిన లబ్ధ్దిదారులు తమ ఓట్లన్నీ మంత్రి హరీశ్రావుకే వేస్తామని దర్వాజాలకు పోస్టర్లు అతికించారు.
Minister Mallareddy | కుల వృత్తులను ప్రోత్సహించి ఆదుకున్న బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు అడిగే హక్కు ఉందని మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు.
Vote | ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల ఓటర్లకు ఈవీఎంలో అభ్యర్థుల వెతుకులాట ఓ పజిల్గా మారనున్నది. ప్రధాన అభ్యర్థులకు పోటీగా అదే పేరున్న వ్యక్తులు స్వతంత్రులుగా ఆయా చోట్ల పోటీ చేయడ�
పేదల అవసరాలు, కష్టాలు గుర్తించి సంక్షేమ పథకాలు అందజేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని, కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే నష్టపోతారని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ అన్నార�
Minister Mallareddy | సీఎం కేసీఆర్ అందించిన పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందని, మాయమాటలు నమ్మి ఆగం కాకుండా అభివృద్దిని చూసి ఓటెయ్యాలని బీఆర్ఎస్ మేడ్చల్ అభ్యర్థి,మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy )అన్నారు. మేడ్చల్ మం
ఈనెల 30న ఓటేసే ముందు గ్యాస్ బండకు దండం పెట్టి.. కారు గుర్తుకు ఓటు వేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ దేవేందర్నగర్ కాలనీలో
Minister Niranjan reddy | రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు తప్పవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjanreddy) అన్నారు.
రైతు తనకున్న భూమినే నమ్ముకొని బతుకుతాడు. ఆ భూమి భద్రంగా ఉన్నప్పుడే ఆ కుటుంబానికి భరోసా.. ఆ భూమిలో పంట బాగా పండినప్పుడే ఆ ఇంట్లో పండగ. ఎవుసం సాగాలంటే ఎలపట-దాపట ఎద్దులు ఎంత ముఖ్యమో.. రైతు బతుకు సాఫీగా సాగాలంటే
Vote | 28,057 మంది ఓటర్లు ఇంటి వద్దే ఓటేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ కోసం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత ఉన్న 28,057 మందికి అవకాశం కల్పించారు.