ఓటు హక్కు వినియోగంపై పాఠశాలలో అధికారులు, ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతో మూడో తరగతి చదివే ఆ చిన్నారి స్ఫూర్తి పొందాడు. ఓటు విలువ తెలుసుకొన్న ఆ బాలుడు.. తమ తల్లిదండ్రులు పోలింగ్ రోజున ఊర�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నే తృత్వంలోని బీజేపీకి ఓటేయనివారు.. ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోవాలని ఆ పా ర్టీ మాజీ ఎంపీ సంతోశ్ అహ్లావత్ అన్నా రు.ఈ మేరకు శనివారం ఝున్ఝునూ లోని సూరజ్ఘర్లో జరిగిన బూత్లెవ ల్
ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే వార్త ఇది. అరుణాచల్ ప్రదేశ్లోని ఒక బూత్లో ఓటేసేది కేవలం ఒకే ఒక్క ఓటర్. ఆమె ఒక్క ఓటు కోసం ఎన్నికల సిబ్బంది సాహసం చేయాల్సి ఉన్నది. ఆ బూత్కు చేరుకోవాలంటే సుమారు 40 కిలోమీటర్ల ద
Nallagonda | కుల, మత, లింగభేదం తేడా లేకుండా రాజ్యాంగం అందరికీ సమానంగా ఓటు హక్కును(Vote) కల్పించిందని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన (Collector Harichandana) అన్నారు.
ఓటు హకు కలిగిన ప్రతి మహిళా ఓటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అ ధికారి దాసరి హరిచందన అన్నా రు. పార్లమెంట్ ఎన్నికల స్వీప్ కార్యక్రమంలో భాగంగా టీటీడీసీలోని జిల్లా సమాఖ్య భవనంలో ‘క్ర
జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ స్పష్టం చేశారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగర సీపీ శ్రీనివాస్రెడ్డి, హైదరాబాద�
Lok Sabha Elections 2024 | హింసాత్మక సంఘటనలతో రగులుతున్న మణిపూర్లో లోక్సభ ఎన్నికల నిర్వహణ గురించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ మాట్లాడారు. శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలు అక్కడి నుంచే ఓటు వేసేందుకు అను
Lok Sabha Elections 2024 | మొత్తం 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కేవలం ఒకే రోజు ఓటింగ్ జరుగనున్నది. అయితే మూడు రాష్ట్రాల్లో మాత్రం మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు.
పోలింగ్ రోజు ఇచ్చే సెలవును ఓటు హక్కు కోసం వాడుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు. సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కని చెప్పారు.
ఓటరు నమోదులో భాగంగా శనివారం నిర్వహించిన ప్రత్యేక క్యాంపు ల్లో 43 వేల దరఖాస్తులు అందినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. శని, ఆ దివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా బూత్స్థాయి లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు
సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో మూడు రోజులే గడువు మిగిలింది. జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు, ఇప్పటి వరకు ఓటుహక్కు లేనివారు తమ ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి కేంద్ర ఎ�
ఓటు హక్కు నమోదు కోసం ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇదివరకే ఓటరు నమోదును చేపట్టిన ఎన్నికల యంత్రాంగం.. త్వరలో గ్రామ పంచాయతీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా మరోసారి ఓట
Vote | వికలాంగులు, 80 ఏండ్లు పైబడిన ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3.30 లక్షల మంది వికలాంగులు, 80 ఏ�
2 శాతం అనేది స్వల్ప తేడా కావచ్చు. కానీ, అధికారపక్షం, ప్రతిపక్షం అనే తేడా చాలా పెద్దది. ఒక్క సెకన్ తేడాలోనే ఒలింపిక్స్లో స్వర్ణ పతకం రజతంగా మారుతుంది. ఈ ఒక్క క్షణం తేడా కోసం దశాబ్దాల కృషి ఉంటుంది. అలాగే రాజక