Lok Sabha Elections 2024 | మొత్తం 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కేవలం ఒకే రోజు ఓటింగ్ జరుగనున్నది. అయితే మూడు రాష్ట్రాల్లో మాత్రం మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు.
పోలింగ్ రోజు ఇచ్చే సెలవును ఓటు హక్కు కోసం వాడుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు. సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కని చెప్పారు.
ఓటరు నమోదులో భాగంగా శనివారం నిర్వహించిన ప్రత్యేక క్యాంపు ల్లో 43 వేల దరఖాస్తులు అందినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. శని, ఆ దివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా బూత్స్థాయి లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు
సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో మూడు రోజులే గడువు మిగిలింది. జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు, ఇప్పటి వరకు ఓటుహక్కు లేనివారు తమ ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి కేంద్ర ఎ�
ఓటు హక్కు నమోదు కోసం ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇదివరకే ఓటరు నమోదును చేపట్టిన ఎన్నికల యంత్రాంగం.. త్వరలో గ్రామ పంచాయతీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా మరోసారి ఓట
Vote | వికలాంగులు, 80 ఏండ్లు పైబడిన ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3.30 లక్షల మంది వికలాంగులు, 80 ఏ�
2 శాతం అనేది స్వల్ప తేడా కావచ్చు. కానీ, అధికారపక్షం, ప్రతిపక్షం అనే తేడా చాలా పెద్దది. ఒక్క సెకన్ తేడాలోనే ఒలింపిక్స్లో స్వర్ణ పతకం రజతంగా మారుతుంది. ఈ ఒక్క క్షణం తేడా కోసం దశాబ్దాల కృషి ఉంటుంది. అలాగే రాజక
తెలంగాణ ఏర్పడ్డాక జరుగనున్న మూడో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్నది. 13 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండగా, మిగిలిన 10
Elections | తెలంగాణలో రేపు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకుగాను ఏపీ ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు అందరికీ కాదని స్పష్టం చేసింది.
Telangana Assembly Elections | పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. రాష్ట్రంలో మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసినందు న రాజకీయ పార్టీలు, అభ్యర్థ
కూకట్పల్లి నియోజకవర్గం ఓటర్లంతా బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, బంగారు భవిష్యత్ కోసం బీఆర్ఎస్ను ఆదరించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.