రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా బీజేపీ బలంగా ఉన్న అనేక రాష్ర్టాల్లో ఈ విడదలో ఎన్నికలు జరిగాయి. 2019 ఎన్నికల్లో నమోదైన 69 శాతంతో పోలిస్తే.. మొదటి దశలో కూడా దాదాపుగా 65 శాతమే పోలింగ్ నమోదైంది. తొలుత అ�
మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కె.జెండగే సూచించారు. భువనగిరి నియోజకవర్గ ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం విలేక
MLA Padi Kaushik Reddy | కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే రేవంత్ రెడ్డి చంద్రబాబుతో కలిసి తెలంగాణ ను ఆంధ్రా లో కలుపడం ఖాయమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
ముదిరాజ్లను బీసీ-ఏ జాబితాలో కలుపుతామని ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నదని గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడప శ్రీహరి విమర్శించారు.
AP CM Jagan | ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వా్నిదేనని , పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటేస్తే పథకాలన్నీ రద్దు అవుతాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
Couple Vote | తొలి విడుత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్లోని కతువాలో ఓ నూతన జంట పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
లోక్సభ తొలిదశ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుతీరారు. సాధారణ పౌరులతోపాటు సినీనటులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నార
ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలన్న లక్ష్యంతో ఓటరు ప్రక్రియను జీహెచ్ఎంసీ సమూల ప్రక్షాళన చేపట్టింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత డూప్లికేట్ ఓట్లు, ఒకే వ్యక్తికి వేర్వేరుగా రెండు
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీయే కూటమి పార్టీలకు వ్యతిరేకంగా ఓటేయాలని ఆల్ ఒడిశా ఈపీఎఫ్ పెన్షనర్ల అసోసియేషన్ తమ సభ్యులు, వారి కుటుంబాలకు పిలుపునిచ్చింది. కనీస పింఛనుకు సంబంధించి కోర్టు ఆదేశాలను అమ�