ఈసారి మున్సిపల్ ఎన్నికలు పూర్తిగా డబ్బు మయమైంది. ప్రధానంగా రెండేండ్ల అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలం కావడంతో ఓటమి తప్పదని ముందే గ్రహించి ఎలాగైనా గెలవాలని విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణ�
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దపెల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్ల కు కార్పొరేటర్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నగర పాలక సంస్థ విస్తరించి ఉన్న గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, ఎన్టీపీసీ, రామగుండం పట్టణాల్లో మొత్తం 59 డివిజన్లకు పోలింగ్ జరగన
మాజీ సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆమె మూడోవార్డులో బస్తేపురం మాధ�
హాలియా మున్సిపల్ పరిధిలోని ఆర్యవైశ్యులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం కలకలం సృష్టించింది.
మహారాష్ట్ర జిల్లా పరిషద్, పంచాయతీ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా పోలింగ్ బూత్ల్లోకి మైనర్లు వెళ్లటం వివాదంగా మారిం ది. సోలాపూర్, ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు తాజాగా వ�
మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను వారి దొంగ హామీలపై నిలదీయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం తొర్రూరులోని 16 వార్డుల్లోని బీఆర్ఎస్ అభ�
అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ ర్యాలీ, కార్నర్ మీటింగ్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
హామీలు ఇచ్చి మోసగించిన రేవంత్రెడ్డికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని సూచించ�
Kalyan Lakshmi | తమకు ఓటు వేయలేదని ప్రభుత్వం నుంచి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కును లబ్ధిదారులకు ఇచ్చేందుకు నిరాకరించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చోటుచేసుకున్నది.
Bakki Venkataiah | బుధవారం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని సజ్జాపూర్ గ్రామంలో కూల్చి వేసిన బేగరి రాములు ఇంటిని బక్కి వెంకటయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అభిప్రాయం సేకరించారు.
రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోవడంతో పుట్టెడు దుఃఖంలోనే ఓ మహిళ తన ఓటు హక్కును వినియోగించుకున్నది. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలానికి చెందిన పాత్లావత్ భీమ్లానాయక్ (32) బతుకుదెరువు కోసం కుటుంబంతో హైదర�
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో వేములవాడ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ పాలకవర్గం ఎన్నికలు నిర్వహించగా బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఓటు హక్కు వినియోగిం�